భారత్- శ్రీలంక మధ్య వారధి నిర్మాణానికి కసరత్తు

భారత్- శ్రీలంక మధ్య వారధి నిర్మాణానికి కసరత్తు పర్యాటకాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా భారత్ – శ్రీలంక మధ్య వంతెనను నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. తమిళనాడులోని ధనుష్కోడి, శ్రీలంకలోని తలైమన్నార్ను కలిపేలా 23 కి.మీ మేర ఈ వారధిని నిర్మించాలని…

ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు? ఎన్నికల సంఘం ఏమన్నదంటే?

ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు? ఎన్నికల సంఘం ఏమన్నదంటే? Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు సమీపించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలో ఈ ఎన్నికలు ఉంటాయని అన్ని పార్టీలూ దాదాపుగా అంచనా వేశాయి. అయితే,…

యూత్ కాంగ్రెస్ NSUI ఆధ్వర్యంలో నిరసన

యూత్ కాంగ్రెస్ NSUI ఆధ్వర్యంలో నిరసన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో శాంతియుతంగా కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర పై అస్సాం లో బీజేపీ గూండాలు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ.., ఈరోజు కొత్తగూడెం పట్టణంలోని పోస్ట్ ఆఫీస్…

ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల

ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) విడుదల చేసింది. సీఈవో ఆంధ్ర (CEO Andhra) వెబ్‌సైట్‌లో జిల్లాల వారీగా తుది ఓటర్ల…

మిజోరం ఎయిర్‌పోర్టులో మ‌య‌న్మార్ విమానానికి ప్ర‌మాదం

మిజోరం ఎయిర్‌పోర్టులో మ‌య‌న్మార్ విమానానికి ప్ర‌మాదం… మిజోరం రాజ‌ధాని ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్టులో మంగ‌ళ‌వారం 10:19 గంట‌ల‌కు మ‌య‌న్మార్ నుంచి వ‌చ్చిన సైనిక విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో అదుపుత‌ప్పి, ర‌న్‌వేపై స్కిడ్ అయి ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు విమానంలో…

2024 ఎన్నికలలో వారి కోసం పని చేయమని చంద్రబాబు నన్ను అడిగారు

2024 ఎన్నికలలో వారి కోసం పని చేయమని చంద్రబాబు నన్ను అడిగారు.. నేను ఆ పని వదిలేశాను మీకు చేయలేను, వేరే పార్టీకి కూడా చేయలేనని చెప్పాను మా ఇద్దరికీ ఉన్న ఒక కామన్ ఫ్రెండ్ ఫోర్స్ చేయడం వల్ల వెళ్లాల్సి…

రేపటి నుంచి దేశ వ్యాప్తంగా JEE మెయిన్ పరీక్షలు

రేపటి నుంచి దేశ వ్యాప్తంగా JEE మెయిన్ పరీక్షలు దేశ వ్యాప్తంగా రేపటి నుంచి JEE మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. NIT లో బ్యాచ్లర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచ్లర్స్ ఆఫ్ ప్లానింగ్ లో ప్రవేశానికి బుధవారం పేపర్ -2 పరీక్షలు జరగనున్నాయి.…

బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలోనే మగబిడ్డకు జన్మనిచ్చిన ముస్లిం మహిళ

బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలోనే మగబిడ్డకు జన్మనిచ్చిన ముస్లిం మహిళ ఉత్తర ప్రదేశ్: జనవరి 22చారిత్రక అయోధ్య రామ మందిరంలో బాల రాముడు ఈరోజు కొలువుదీరాడు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ క్రతువుతో అయోధ్య రామ మందిరం ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రధాని…

అస్సాంలో ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ.. ఆరోపించిన అగ్రనేత

అస్సాంలో ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ.. ఆరోపించిన అగ్రనేత గువహటి: ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు.. ఈ క్రమంలో సోమవారం నగావ్‌…

You cannot copy content of this page