హీరో విజయ్ ‘తమిళ వెట్రి కళగం’ పేరిట పార్టీని ప్రకటించారు
హీరో విజయ్ ‘తమిళ వెట్రి కళగం’ పేరిట పార్టీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయ్ బాటలోనే హీరో విశాల్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
హీరో విజయ్ ‘తమిళ వెట్రి కళగం’ పేరిట పార్టీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయ్ బాటలోనే హీరో విశాల్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
తమిళంలో ‘మూడర్ కూడం’ అనే సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న నవీన్ అనే యంగ్ డైరెక్టర్ నాగ్ 100 వ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున కోసం నవీన్ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేశారట. నాగార్జునకి కథ…
సుహాస్ నటించిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.8.07 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఆదివారం రోజే ఈ మూవీ రూ.2.9…
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్లాండ్లో తన ఫ్రెండ్స్కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చింది. దీంట్లో ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మీ కూడా పాల్గొన్నారు. రకుల్ ఆ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఫిబ్రవరి 21న…
ఈ నెల 9వ తేదీ లోపు కమిటీ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశం ‘వ్యూహం’ చిత్రాన్ని సెన్సార్ బోర్డు కమిటీ మరోసారి వీక్షించి నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ‘వ్యూహం’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన తెదేపా…
లాస్ ఏంజిల్స్లో 66వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం.. శక్తి ఫ్యూజన్ బ్యాండ్కు గ్రామీ అవార్డ్.. శక్తి ఫ్యూజన్ రూపొందించిన దిస్ మూమెంట్ ఆల్బమ్కు గ్రామీ అవార్డు.. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరిలో అవార్డ్.. అవార్డు అందుకున్న శంకర్ మహదేవన్.. భార్యకు…
అనుపమ, కావ్య థాపర్ హీరోయిన్లు. ఫిబ్రవరి 9న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకునుద్దేశించి రవితేజ మాట్లాడారు. ‘అనుపమ, కావ్య.. ఇలా వీళ్లిద్దరితో కలిసి నటించడం ఇదే తొలిసారి. ఈగల్ సినిమా ఔట్పుట్…
సామ్సంగ్ నూతన మొబైల్ను ప్రారంభించిన నటి అనంతరం ఫొటోలకు పోజులిచ్చి అభిమానులతో ముచ్చటించిన శ్రీలీల
హీరో మహేష్ తాజా చిత్రం గుంటూరు కారం… ఈ చిత్రం ఈనెల 9 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నది..
ఎక్కడ కళాకారులను గౌరవిస్తారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అభిమానుల ఆశీర్వాదాలు చూస్తుంటే తన జన్మ…
You cannot copy content of this page