నిరంతరం కొనసాగుతున్న నేస్తం సేవా సంస్థ సేవలు

నిరంతరం కొనసాగుతున్న నేస్తం సేవా సంస్థ సేవలు… తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రి లో సంతోశమ్మ అనే పేషెంట్ కు బ్లడ్ తక్కువగా ఉండటంతో బ్లడ్ కోసo బాధపడుతున్నారు అత్యవసరం గా B➕రక్తo కావాలని కడప జిల్లా మైదుకూరు కు చెందిన నేస్తం…

రైతుల త్యాగం వృథా కానివ్వం.. జగన్‌ తప్పులు సరిచేస్తాం: చంద్రబాబుగారు

రైతుల త్యాగం వృథా కానివ్వం.. జగన్‌ తప్పులు సరిచేస్తాం: చంద్రబాబుగారు నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా సీఎం జగన్‌ మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) దుయ్యబట్టారు. స్వీయ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతిని 4 ఏళ్లుగా నిర్వీర్యం చేశారని ఆయన…

ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ లోపం

నియోజకవర్గంలో పలు అంగన్వాడీ కేంద్రాలలో కాలం చెల్లిన కందిపప్పు,తేదీలేని నూనె ప్యాకెట్లు ఉన్నాయి. అంగన్వాడీ సిబ్బంది దర్నలో ఉండగా ఆ సెంటర్స్ నడిపే బాధ్యత సచివాలయం సిబ్బందికి అప్పజెప్పారు.అక్కడికి వెళ్లి చూడగా స్టాకు పరిస్తితి చూసి షాక్ అయ్యారు.ఇటువంటి సరుకులు పిల్లలకు…

ఈరోజు నుండి కొత్త కార్డులు పంపిణీ

ఇక‌పై వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 ల‌క్షల వ‌ర‌కూ ఉచిత వైద్యం.. ఈరోజు నుండి కొత్త కార్డులు పంపిణీ ఆంధ్రప్రదేశ్ వైద్యరంగానికి సంబంధించి సీఎం జ‌గ‌న్ కీల‌క‌నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వ‌ర‌కూ ఉచిత‌వైద్యం అందించే కార్యక్రమానికి సీఎం…

చరిత్ర పురుషుడు పట్టాభిమహాత్మా గాంధీ సమకాలీకులు

చరిత్ర పురుషుడు పట్టాభిమహాత్మా గాంధీ సమకాలీకులు భారత స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో అగ్రశ్రేణికి చెందిన జాతీయ నాయకులలో భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒకరు నేడు 64 వ వర్ధంతి 1959 డిసెంబర్ 17 పరమపదించారు.చిరస్మరనీయుడు వారిని స్మరించుకుంటూ 1913 లో బాపట్లలో…

చింతవారిపాలెం గ్రామానికి చెందిన 25మంది వైసిపీ కార్యకర్తలు టిడిపి లోకి చేరిక

చింతవారిపాలెం గ్రామానికి చెందిన 25మంది వైసిపీ కార్యకర్తలు టిడిపి లోకి చేరిక బాపట్ల మండలం, ముత్తయపాలెం పంచాయతీ, చింతవారిపాలెం గ్రామానికి వైసిపీ కి చెందిన 25మంది వైసిపీ కార్యకర్తలు మాజీ యమ్ పి టి సి జాన్ వేస్లీ, కాగిత జోసప్…

పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు

హైదరాబాద్ :-పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు జనసేనాని పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు.. ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో.. వీరి భేటీ మరింత ఆసక్తికరంగా…

నాగబాబును కలిసినమర్రిపాడు జనసేన పార్టీమండల అధ్యక్షురాలుప్రమీలా ఓరుగంటి

నాగబాబును కలిసినమర్రిపాడు జనసేన పార్టీమండల అధ్యక్షురాలుప్రమీలా ఓరుగంటి మర్రిపాడు మండల అధ్యక్షురాలు ఓరుగంటి ప్రమీల మండలంలో జనసేన పార్టీ బలోపేతంకు చేస్తున్న కృషి అభినందనీయం అని నాగబాబు తెలిపారు. నాగబాబు ఉమ్మడి నెల్లూరుజిల్లా పర్యటన లో బాగంగా ఆదివారం మర్రిపాడు మండల…

అనంతపురం లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

అనంతపురం లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి అనంతపురం రూరల్ సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని అనంతపురం ప్రభుత్వ…

Other Story

You cannot copy content of this page