YS షర్మిల అవినీతి బాగోతం
YS షర్మిల అవినీతి బాగోతం… కోట్ల రూపాయల ఎగవేతకి పాల్పడ్డ ఆమోద గ్రూపు అఫ్ కంపెనీస్ కుంభ కోణం,ఆ కంపెనీ కి అండగా నిలబడి మోసం చేసిన వైస్ షర్మిళ బాగోతం పై బాధితుల కాసేపట్లో మీడియా సమావేశం… నేడు సోమాజిగూడ…
YS షర్మిల అవినీతి బాగోతం… కోట్ల రూపాయల ఎగవేతకి పాల్పడ్డ ఆమోద గ్రూపు అఫ్ కంపెనీస్ కుంభ కోణం,ఆ కంపెనీ కి అండగా నిలబడి మోసం చేసిన వైస్ షర్మిళ బాగోతం పై బాధితుల కాసేపట్లో మీడియా సమావేశం… నేడు సోమాజిగూడ…
ఏపీపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. వంద రోజుల యాక్షన్ ప్లాన్తో రెడీ వివిధ పార్టీ ల నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిక? స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కూతురు..వైస్ షర్మిల ను ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించే అవకాశాలు?…
Pawan Kalyan: నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్ కాకినాడ: నేటి నుంచి కాకినాడ జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేయనున్నారు. నేడు తొలిరోజు కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలపై సమీక్ష…
CM Jagan: నేడు కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష.. గుంటూరు:నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్లతో సమావేశంకానున్నారు.. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష జరపనున్నారు..
నేడు టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ.. తిరుమల.. ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల పంపిణీ వివిధ దశల్లో చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి మొదటి దఫా డిసెంబరు 28న 3,518 మందికి ఇళ్లస్థలాలు పంపిణీ…
మెలియాపుట్టిలో రేపు పవర్ కట్ మెలియాపుట్టిలో 33 కే.వీ విద్యుత్ లైన్ మరమ్మత్తుల పనులు ఈ నెల 29వ తేదీన చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఈ ఈ శంకర్ రావు తెలిపారు. దీనితో శుక్రవారం మెలియాపుట్టిలో ఉదయం 9 గంటల నుంచి…
ఆంధ్రప్రదేశ్ లో జనవరి 1 నుంచి గ్రూప్ 1 పరీక్షల దరఖాస్తు స్వీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 81 గ్రూప్ 1 పోస్టులకు జనవరి 1 నుంచి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభం కానుందని APPSC తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్దులు జనవరి…
పేకాట శిబిరంపై దాడి 23,890 రూపాయల నగదు స్వాధీనం 10 మందిని అదుపులోకి తీసుకున్న చింతలపూడి పోలీసులు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సమ్మెట వారి గూడెం గ్రామంలో పేకాట శిబిరంపై దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకొని వారి…
వాట్సప్ ఫేక్ లింక్ లపై అప్రమత్తత అవసరం – జిల్లా ఎస్పీ రాధిక వాట్సప్ కు వచ్చే ఫేక్ లింక్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో హ్యాకింగ్ చేస్తున్నారని తెలిపారు.…
వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్లు – వారికి కేటాయించిన జిల్లాలు. 1.బొత్స సత్యనారాయణ – పార్వతీపురం మన్యం,శ్రీకాకుళం 2.వైవీ సుబ్బారెడ్డి – విశాఖపట్నం,అనకాపల్లి,విజయనగరం,అల్లూరి సీతారామరాజు(పాడేరు,అరకు నియోజకవర్గాలు) 3.మిథున్ రెడ్డి – తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు (రంపచోడవరం), పశ్చిమగోదావరి,ఏలూరు 4.ఆళ్ల అయోధ్యరామిరెడ్డి,మర్రి…
You cannot copy content of this page