సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌.. ప్రధానిని కలిశారు

అదే విధంగా ప్రతిపక్ష నేత హోదాలో కేంద్రమంత్రులను చంద్రబాబు కలిశారు.. ఎన్నికల్లో పొత్తులపై కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది-బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.

నేడు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

Trinethram News : అమరావతి: కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

అనకాపల్లిలో నారాయణ కాలేజీ నిర్వాకం

విశాఖ (అనకాపల్లి ) : యాజమాన్య వేదింపులకు విద్యార్థి బలి…. టీచర్ కొట్టాడంటూ మనస్థాపానికి గురై ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మచ్ఛకర్ల వంశీ.. అనకాపల్లి నారాయణ కాలేజీ లో ఇంటర్ మెదటి సంవత్సరం చదువుతున్న వంశీ.. కాలేజీ యాజమాన్య…

వాలంటీర్లకు ఎన్నికల విధులు.. CEC క్లారిటీ

ఆంధ్ర ప్రదేశ్ : గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించడంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఓటర్ల వేలిపై ఇంకు రాసే విధులే…

జనసేనకు గాజుగ్లాస్ గుర్తుపై ఏపీ హైకోర్టులో విచారణ

గాజుగ్లాస్ కోసం ఫస్ట్ జనసేన దరఖాస్తు చేసుకుందన్న ఈసీ జనసేన, ఈసీ కుమ్మక్కయ్యాయన్న పిటిషనర్ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 గంటలకు తెరిస్తే..? దరఖాస్తు స్వీకరణ సమయం ఉదయం 9:15గా ఉందన్న పిటిషనర్ కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం…

పోలీసుల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు బాపట్ల డిఎస్పీ వెంకటేశులు

బాపట్ల పట్టణం,రూరల్,సబ్ డివిజన్ పరిధిలో బార్ షాపుల యజమానులు రాత్రి 11 లోపు షాపులు మూసివేయాలని .. ప్రజలు ఎవరు కూడా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నేరం. మద్యం తాగి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు…

ఏపీలో మరో కొత్త పార్టీ

Trinethram News : సీఎం జగన్‌ మెచ్చిన ఐఏఎస్ అధికారి, ఇప్పుడేమో రాజకీయ ప్రత్యర్థిగా! శ్రీకాంత్ కోండ్రు (బాపట్ల ) ఏపీలో మరో నూతన రాజకీయ పార్టీ అవతరించింది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కొత్త పార్టీ రూపుదాల్చింది.గుంటూరు…

వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమే

టిడిపి పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. దీంతో మూడు స్థానాలనూ వైసిపి ఏకగ్రీవంగా కైవసం చేసుకోనుంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండగా, ఈనెల 27న ఆ పార్టీ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి ఏకగ్రీవం ఎన్నికైనట్లు…

జగన్ అవినీతి చరిత్రను కప్పిపుచ్చుకోడానికి అబద్ధాల సాక్షి సరిపోవట్లేదు: చంద్రబాబు

పార్వతీపురంలో శంఖారావం సభ యాత్ర-2 సినిమాపై నారా లోకేశ్ వ్యాఖ్యలు లోకేశ్ వ్యాఖ్యల క్లిప్పింగ్ ను పంచుకున్న చంద్రబాబు..

You cannot copy content of this page