మాజీ చీఫ్‌ సెక్రటరీ జన్నత్‌ హుస్సేన్ మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

వైయ‌స్ఆర్‌ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే టైంలో.. ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై సంతకం చేశారు.ఆనాడు ఆ ఫైల్‌ అందించింది ఈయనే. అంతేకాదు.. నాడు ఉచిత విద్యుత్తు ప‌థ‌కం విధివిధానాల్ని ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీ హోదాలో రూపొందించింది హుస్సేన్‌ కావడం గమనార్హం…

ప్రేమను తిరస్కరించిన అధ్యాపకుడు.. కక్షగట్టి పరువు తీసేందుకు యత్నించి కటకటాలపాలైన యువతి

హైదరాబాద్ అశోక్‌నగర్‌లో గ్రూప్-1కు శిక్షణ పొందుతున్న అనంతపురం జిల్లా యువతి ఇనిస్టిట్యూట్ అధ్యాపకుడిపై మనసు పారేసుకున్న యువతి విషయం చెబితే తనకు వివాహమై భార్యాపిల్లలు ఉన్నారని మందలించిన అధ్యాపకుడు చదువుపై దృష్టి సారించాలని చెప్పడంతో కక్షగట్టి మార్ఫింగ్ ఫొటోలతో వేధింపులు తన…

ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు: అచ్చెన్నాయుడు

Trinethram News : అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ దోపిడీపై శనివారం తెలుగుదేశం-జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.. వైకాపా అధికారంలోకి రాగానే తెదేపా ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారని మండిపడ్డారు.…

26న కుప్పంలో సీఎం జగన్ పర్యటన

Trinethram News : AP: ఈ నెల 26వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రామకుప్పం మండలంలోని హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం గుండిశెట్టిపల్లి దగ్గర బహిరంగ సభలో…

గుంటూరులో ఫ్లెక్సీల లొల్లి

Trinethram News : గుంటూరులో తెలుగుదేశం ఫ్లెక్సీల పై వైసీపీ ఫ్లెక్సీలు వేయటంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బేటాయించి నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాని ముట్టడించారు. పరిమిషన్ తీసుకొని ఓటింగ్ స్మైల్…

బాపట్ల ఎల్ఐసి ఏజెంట్ కు ఎడ్యుకేషన్ సెమినార్

Trinethram News : శుక్రవారం బాపట్ల కిరాణా మర్చంట్ కళ్యాణ మండపం నందు బాపట్ల ఎల్ఐసి ఏజెంట్ అసోసియేషన్ 1964 ప్రెసిడెంట్ జయం వర బాబు ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సెమినార్ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా సెక్రటరీ…

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ

Trinethram News : అమరావతి: జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి సమావేశమయ్యారు. పీఆర్సీ బకాయిలు,…

ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జనసేన-టీడీపీ ఉమ్మడి బహిరంగ సభ.

ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జనసేన-టీడీపీ ఉమ్మడి బహిరంగ సభ. 500 మంది ఆహ్వానితులను వేదికపై ఉండేలా భారీగా ఏర్పాట్లు. కలిసి సాగుదాం..విజయాన్ని లిఖిద్దాం పది లక్షల మందితో భారీ బహిరంగ చరిత్ర సభ

ఒంగోలు సభ లో సీ ఎం జగన్ కామెంట్స్

విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే పూర్తి హక్కు. ఉచితంగా రిజిస్టేషన్ చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ. పేద పిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తున్నాం . కార్పోరేట్ బడులకు పోటీగా సమూల అడుగులు వేశాం. 8వ తరగతి…

తల్లిదండ్రులను నరికి చంపిన కొడుకు

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ఎస్సీ కాలనీలో తల్లిదండ్రులను నరికి చంపిన కొడుకు నీటి పైపు వివాదంలో పినతల్లి తండ్రిని కత్తితో నరికిచంపిన కొడుకు.. అక్కడికక్కడే మృతి చెందిన తన తల్లి లక్ష్మి (35), తండ్రి డోల రాము(55) వీరిద్దరినీ నరికిన…

You cannot copy content of this page