2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కుప్పంలో కేంద్ర బలగాలు కవాతు

Trinethram News : చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీధర్ ,ఆర్ డి ఓ ఆధ్వర్యంలో మంగళవారం కుప్పం పట్టణంలో ఫ్లాగ్ మార్చింగ్ కవాతు డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఫ్లాగ్ మర్చింగ్ ఒక ఉద్దేశం ఓటర్లకు భరోసా…

కృష్ణా నది రిటైనింగ్ వాల్ ప్రారంభం

రూ.369.89 కోట్లతో నదిలో 2.26 కిలోమీటర్ల మేర నిర్మాణం…. రూ.12.3 కోట్లతో గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్ ఫ్రంట్ పార్క్‌ను ప్రారంభించిన సీఎం జగన్..

దిగొచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ

Trinethram News : చిలకలూరిపేట సభకు బస్సులు ఇచ్చేందుకు రెడీ.. ఈ నెల 17న టీడీపీ, బీజేపీ, జనసేన సభ.. లేఖ రాసిన వెంటనే ఎన్ని బస్సులు కావాలో చెప్పాలన్న ఆర్టీసీ.. చిలకలూరిపేట సభకు ప్రధానమంత్రి మోదీ హాజరు..

తిరువూరు నియోజకవర్గ వైసిపి కార్యాలయంలో ‘YSRCP 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తిరువూరు నియోజకవర్గ వైసిపి కార్యాలయంలో ‘YSRCP 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..దివంగత నేత డా. వై.యస్.ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,కేకును కట్ చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ స్వామిదాస్..

వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

సి. రామచంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్ ల పై అనర్హత వేటు వేసిన శాసనమండలి ఛైర్మన్ మోసెన్ రాజు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని విచారణ అనంతరం అనర్హత వేటు వేసిన ఛైర్మన్. తమకు నోటీసులు జారీ చేయడంపై ఇప్పటికే హై కోర్టును…

ముస్లిం సమాజం అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు ఆచరించే రంజాన్ నెల ఆరంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు

ముస్లిం సమాజం అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు ఆచరించే రంజాన్ నెల ఆరంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు రంజాన్ దీక్షలు ప్రారంభం. సౌదీ అరేబియాలో (మార్చి 11 ) రంజాన్ చంద్రుడు కనిపించాడు. కనుక ఇక్కడ మొదటి రోజాను…

నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన

ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి విజయవాడ రానున్న సీఎం. కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్ను ప్రారంభించనున్న జగన్మోహన్ రెడ్డి. విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ…

2 తలలు, 6 కాళ్లు, 2 తోకలు.. వింత దూడ జననం, గ్రామస్థులు ఏం చేశారంటే

Trinethram News : ఏలూరు : ప్రపంచంలో వింతలకు కొదవ లేకుండా పోయింది. ప్రతిరోజు ఏదో ఒక మూలన ఏదో ఒక వింత సంఘటన జరుగుతూనే ఉంది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎక్కడ ఏ వింత జరిగిన క్షణాల్లో మన…

అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు జరిగిన టీటీడీ బోర్డు సమావేశం

తిరుమల ఈ రోజు అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు జరిగిన టీటీడీ బోర్డు సమావేశం ఎన్నికల కోడ్ రానున్న నేపధ్యంలో హడావుడిగా పాలకమండలి భేటీ గత నెల 26వ తేదీ జరిగిన సమావేశం. 15 రోజులు వ్యవధిలో మరోసారి సమావేశం…

ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

ఉండవల్లి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి బీజేపీ, జనసేన నేతలు.. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకున్న అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్.. చంద్రబాబు నివాసానికి రానున్న బీజేపీ నేతలు షెకావత్ జయంత్ పాండా, శివప్రకాష్, పురందేశ్వరి.. కాసేపట్లో చంద్రబాబు నివాసానికి రానున్న…

Other Story

You cannot copy content of this page