అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు జరిగిన టీటీడీ బోర్డు సమావేశం

TRINETHRAM NEWS

తిరుమల

ఈ రోజు అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు జరిగిన టీటీడీ బోర్డు సమావేశం

ఎన్నికల కోడ్ రానున్న నేపధ్యంలో హడావుడిగా పాలకమండలి భేటీ

గత నెల 26వ తేదీ జరిగిన సమావేశం.

15 రోజులు వ్యవధిలో మరోసారి సమావేశం జరిగింది.

25 అజెండా ఆంశాలపై చర్చించి తీర్మానాలు చేసిన బోర్డు..

You cannot copy content of this page

Scroll to Top