జేడి లక్ష్మీ నారాయణ పార్టీ గుర్తు టార్చ్ లైట్
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సారథ్యంలోని జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘టార్చిలైటు’ను కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం.
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సారథ్యంలోని జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘టార్చిలైటు’ను కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం.
Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం కైలాష్ హిల్స్ కు చెందిన గంగుల అంజలి యాదవ్ ని తెలంగాణ ప్రదేశ్ మహిళాసేవాదళ్ సెక్రటరీ గా అల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్జీ దేశాయ్ నియమించినందున…
కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది. తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఎన్టీఆర్ కృష్ణ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. ఫోన్ పోతే ఇలా చేయండి.. ఫైండ్ ఔట్ చేసి పోయిన సెల్ కనుగొని ఇచ్చేస్తారు.. ఇక మీదట మీరు పోగొట్టుకున్న విలువైన సెల్ ఫోన్ జాడను ఇట్టే పసిగట్టి.. తిరిగి యజమానికి అప్పగించే…
Trinethram News : జనసేన లో చేరిన గంటా నరహరి..కండువా కప్పి ఆహ్వానించిన పవన్ . తిరుపతి ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న నరహరి..
Trinethram News : అమరావతి వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ ఇటీవల రాజీనామా చేశారు. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న కర్నూల్ ఎంపి సంజీవ్ కుమార్
Trinethram News : అమరావతి : టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు అరెస్టు…! గీతాంజలి హత్య కేసులోవిజయవాడలో రాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాంబాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పని పోలీసులు… తెనాలిలో గీతాంజలి ఆత్మహత్య కేసులో అరెస్టు చేసినట్లు…
బస్సు డ్రైవర్, కారు ఓనర్ దుర్మరణం… తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు నుండి చెన్నైకి వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందుచక్రం పంచరైంది. బస్సును పక్కకు పార్క్…
Trinethram News : ఈనెల మార్చి 18వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న సందర్భంగా ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా కళాశాలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. అని NSUI జిల్లా…
Trinethram News : ఏలూరు జిల్లా ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో జీలుగుమిల్లి గ్రామానికి చెందిన భరత్ అనే యువకుడు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న ఎస్సై వి.చంద్రశేఖర్..
You cannot copy content of this page