శ్రీవారి భక్తుడు, హైదరాబాద్‌కు చెందిన కొండా విజయ్‌కుమార్‌ గురువారం తిరుమలలో సందడి చేశారు

Trinethram News : తిరుమల : శ్రీవారి భక్తుడు, హైదరాబాద్‌కు చెందిన కొండా విజయ్‌కుమార్‌ గురువారం తిరుమలలో సందడి చేశారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో దాదాపు పది కిలోల బరువైన ఆభరణాలు ధరించి స్వామివారిని దర్శించుకున్న ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు…

నాగిరెడ్డిపల్లి నుంచి 25 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరిక

వినుకొండ రూరల్ మండలం బ్రాహ్మణపల్లి పంచాయితీ పరిధిలోని 25 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ……

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వినుకొండ నియోజకవర్గం స్థాయి ఆత్మీయ సమావేశం

వినుకొండ లోని బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపం నందు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించగా ఈ సమావేశంలో వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా గారితో పాటు నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి శ్రీ అనీల్…

వైయస్సార్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ రూరల్ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామం నందు వైయస్సార్ విలెజ్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొని నూతన భవనాన్ని ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు……

రోసయ్య విగ్రహాన్ని ధ్వంసం చేయాలని చూశారు టిడిపి నాయకులు

Trinethram News : నిన్న మాజీ ముఖ్యమంత్రి ఆర్యవైశ్యుల ముద్దు బిడ్డ రోశయ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, టిడిపి మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు,ఎంపీ కృష్ణదేవరాయలు మరియు ఇతర టిడిపి నాయకులు చేసిన దాడిని…

తీవ్రంగా గాయపడ్డ 9వార్డు కౌన్సిలర్ రెడ్డి నాగ పద్మ భర్త రెడ్డి నగేష్

టిడిపి గుండాల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్యవైశ్య సంఘ పెద్దలు. వినుకొండ లో ఆర్యవైశ్య సంఘ పెద్దలు వారి సంఘం తరపున ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో టిడిపి గుండాలు రెచ్చిపోయారు… ఆర్యవైశ్య…

ఏపీలో కూటమిదే గెలుపు అని ఇండియాటుడే, ఏబీపీ, న్యూస్18 సర్వేలు తేల్చేశాయి: నారా లోకేశ్

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 18 స్థానాలు గెలుస్తుందన్న న్యూస్18 ప్రజలు కూటమినే నమ్ముతున్నారన్న లోకేశ్ ప్రజల నమ్మకాన్నే జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయని వెల్లడి “హలో… వై నాట్ 175 జగన్… ఛలో లండన్” అంటూ వ్యంగ్యం

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం

Trinethram News : గుంటూరు ప్రవేట్ ట్రావెల్స్ బస్ ఇంజన్ లో చెలరేగిన మంటలు డ్రైవర్ అప్రమత్తతో బస్ లో నుంచి దిగిన ప్రయాణికులు విజయవాడ నుంచి బెంగళూరు వెలుతున్న ట్రావెల్స్ బస్ మంటల్లో దగ్ధమైన స్లీపర్ బస్

పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ

పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడినుంచి అనే ఉత్కంఠకు తెరపడింది. తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనసేనాని స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి ఆయన పోటీ చేశారు. అటు ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన…

విశాఖ రుషికొండ లో కీలక సమావేశం ఏర్పాటు చేసిన గంటా శ్రీనివాస రావు

టిడిపి రెండో జాబితాలోనూ గంటాకు దక్కని చోటు విశాఖ రుషికొండ లోసన్నిహితులతోకీలక సమావేశం సమావేశంలో పాల్గొన్నగంటా శ్రీనివాసరావు టిడిపి రెండో జాబితాలోనూ గంటాకు దక్కని చోటు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆదేశించిన టీడీపీ అధిష్టానం చీపురుపల్లి నుంచి…

You cannot copy content of this page