సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది..!! Trinethram News : Andhra Pradesh : సీఆర్డీఏ 42, 43 సమావేశ నిర్ణయాలపై ఇందులో చర్చిస్తున్నారు.రాజధాని అమరావతిలో రూ.24,276 కోట్ల విలువైన పనులపై నిర్ణయించనున్నారు. *మున్సిపాలిటీల చట్టం 1965లో…

Harish Rao : కేటీఆర్ పై అన్యాయంగా కేసు నమోదు చేశారు: హరీశ్ రావు

కేటీఆర్ పై అన్యాయంగా కేసు నమోదు చేశారు: హరీశ్ రావు గత ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిధుల దుర్వినియోగం జరిగిందంటున్న రేవంత్ సర్కారు కేసు నమోదు చేసిన ఏసీబీ… ఏ1గా కేటీఆర్ దమ్ముంటే అసెంబ్లీలో చర్చించాలన్న హరీశ్ రావు…

High Court : ఏపీలో చలానాలు కట్టకపోతే వాహనాలు సీజ్ చేయాలి

Trinethram News : అమరావతి ఏపీలో చలానాలు కట్టకపోతే వాహనాలు సీజ్ చేయాలి ఏపీలో మోటారు వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్న సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరముందని హైకోర్టు స్పష్టం చేసింది. రహదారులపై ముమ్మర తనిఖీలు చేసి,…

Smita Sabharwal : కాళేశ్వరం విచారణకు నేడు స్మిత సబర్వాల్!

కాళేశ్వరం విచారణకు నేడు స్మిత సబర్వాల్! Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 19కాళేశ్వరం కమిషన్ బహి రంగ విచారణ రెండోరోజు గురువారం కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఇవాళ మాజీ సీఎస్ సోమేష్‌ కుమార్, ఐఏఎస్ అధికారి యువజన సర్వీసుల…

KTR : మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు

మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 19తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్…

Patnam Narendra Reddy : చర్లపల్లి జైలు నుండి బయటకొచ్చిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి!

చర్లపల్లి జైలు నుండి బయటకొచ్చిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి! Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 19కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, చ‌ర్ల‌ప‌ల్లి జైలు నుంచి ఈరోజు సాయంత్రం విడుద‌ల అయ్యారు.…

తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఖరారు

తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఖరారు Trinethram News : హైదరాబాద్ తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరార య్యాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగను న్నాయి… ఈ మేరకు పరీక్షల…

Seetakka : ఈ దేశంలో అదాని ,మోడీ ,బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుంది

Trinethram News : హైదరాబాద్ ఈ దేశంలో అదాని ,మోడీ ,బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుంది . ప్రతీ పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. మను ధర్శశాస్త్రం ను బీజేపీ పాటిస్తుంది. కుల ,మత , ధనిక…

Nara Bhuvaneshwari : కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదు: నారా భువనేశ్వరి

కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదు: నారా భువనేశ్వరి Trinethram News : కుప్పం: యువత చేతిలోనే దేశ భవిష్యత్‌ ఉందని.. కష్టపడితే విజయం సొంతమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.. రెండోరోజు కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక…

Rahul Gandhi : రాహుల్ గాంధీపై కేసు నమోదు

రాహుల్ గాంధీపై కేసు నమోదు Trinethram News : Delhi : పార్లమెంట్ తోపులాట ఘటనలో బీజేపీ ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్ ఫిర్యాదు మేరకు.. రాహుల్ గాంధీపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు.…

You cannot copy content of this page