CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి Trinethram News : ఈ నెల 13 నుంచి 24 వరకు బ్రిస్బేన్, దావోస్‌లో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది ఓటుకు నోటు కేసులో…

KC Venugopal : మంత్రులకు క్లాస్ పీకిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్

మంత్రులకు క్లాస్ పీకిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ Trinethram News : Telangana : కొందరు మంత్రులు పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారు సీఎంని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే కూడా మంత్రులు కౌంటర్ ఇవ్వలేకపొతున్నారు ప్రతిపక్షాలపై కనీసం ఎదురుదాడి చేయలేకపోతున్నారు…

తహసీల్దార్ ఆనంద్ రావ్ సస్పెండ్ చేయండి బాధితుడు అశోక్

తహసీల్దార్ ఆనంద్ రావ్ సస్పెండ్ చేయండి బాధితుడు అశోక్,వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి తహసీల్దార్ గా పనిచేస్తున్న ఆనంద్ రావును వెంటనే సస్పెండ్ చెయ్యలని అడిషనల్ కలెక్టర్ లింగ్య నాయక్ కి సిపిఎం నాయకులు ఫిర్యాదు వికారాబాద్ దుద్యాల…

ఎవరి మేప్పు కోసం అరకు ఉత్సవాలు!! కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెసు యువ నాయకుడు చిన్నా స్వామి!

ఎవరి మేప్పు కోసం అరకు ఉత్సవాలు!! కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెసు యువ నాయకుడు చిన్నా స్వామి!! అల్లూరి జిల్లా అరకు లోయ:జనవరి10 : త్రినేత్రం న్యూస్!! మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నేత పాచి పెంట చిన్నస్వామి మాట్లాడుతు.. ఎన్డీఏ గెలిపించినందు…

Roja : తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: రోజా

తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: రోజా Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ‘తిరుపతి తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఎస్పీ అందరూ బాధ్యత వహించాలి’ అని వైసీపీ నేత రోజా అన్నారు. ‘సంధ్య థియేటర్ ఘటనలో…

కండువాలు కప్పి ఆహ్వానించిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

వైసిపి నుండి బిజెపిలోకి వార్డ్ మెంబర్ తో సహా 20 మంది సభ్యులు, జంపు, కండువాలు కప్పి ఆహ్వానించిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలంఉల్లపల్లి : త్రినేత్రం న్యూస్వైసిపి నాయకులు పంచాయతీ వార్డ్…

పీరంపల్లి గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభం

పీరంపల్లి గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభం,వికారాబాద్ జిల్లా జనవరి 9 ప్రతినిధి త్రినేత్రం న్యూస్ఎన్ఆర్ఈజీఎస్ 15 లక్షల నిధులు మంజూరు కావడం జరిగింది. పీరంపల్లి గ్రామ అభివృద్ధికి సిసి రోడ్డు వెయ్యడం జరుగుతుంది. కార్యక్రమంలో వేణుగోపాల్ మండల జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్…

పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి

పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. సర్పంచ్ ఎన్నికల్లో ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఆందోళన చెందుతున్న నాయకులు ఊళ్ళల్లో పట్టు బిగించేందుకు ప్రధాన పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా…

సులభ్ కార్మికులకు పెండింగ్ బోనస్ ఇచ్చిన సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు

సులభ్ కార్మికులకు పెండింగ్ బోనస్ ఇచ్చిన సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు. సులభ్ కార్మికులను గుర్తించిన యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తేది 09:01:2024 నాడు సింగరేణి యాజమాన్యం సులబ్ కార్మికులకు కూడా 5000 రూపాయల లాభాల బోనస్ ఇచ్చి…

మంథని నాయి బ్రాహ్మణ బిడ్డకు పదవి పట్ల హర్షం ఆర్టిఏ మెంబెర్ గా మంథని సురేష్

మంథని నాయి బ్రాహ్మణ బిడ్డకు పదవి పట్ల హర్షం ఆర్టిఏ మెంబెర్ గా మంథని సురేష్ త్రినేత్రం న్యూస్ , ముత్తారం ఆర్ సి : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ మంథని సురేష్ పెద్దపల్లి…

You cannot copy content of this page