కూటమి ఆరు నెలల పాలనపై షర్మిల కీలక వ్యాఖ్యలు
కూటమి ఆరు నెలల పాలనపై షర్మిల కీలక వ్యాఖ్యలు Dec 12, 2024, ఏపీలో కూటమి ఆరు నెలల పాలనపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అర్థ సంవత్సర పాలన అర్థ రహితమని షర్మిల దుయ్యబట్టారు. ఆరు…
కూటమి ఆరు నెలల పాలనపై షర్మిల కీలక వ్యాఖ్యలు Dec 12, 2024, ఏపీలో కూటమి ఆరు నెలల పాలనపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అర్థ సంవత్సర పాలన అర్థ రహితమని షర్మిల దుయ్యబట్టారు. ఆరు…
ఏపీలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫాం? Trinethram News : అమరావతి ఏపీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి స్టూడెంట్స్…
ఉమ్మడిగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్తు చార్జీల, బిల్లులను గ్రామస్తులతో కలసి ధగ్ధం చేసిన(సిపిఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కిండింగి రామారావు. అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వేలి) మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్. 13 :రాష్ట్ర ప్రభుత్వం…
కూటమి ప్రభుత్వానికి గుర్తుకు రాని హామీలను గుర్తు చేసేందుకు పార్టీ శ్రేణులకు ఛలో పాడేరు, శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం (అరకు వేలి) మండలం : త్రినేత్రం న్యూస్ డిసెంబర్…
‘సరస్వతి’ భూములు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం Trinethram News : Dec 12, 2024, ఆంధ్రప్రదేశ్ : సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ లోని అసైన్డ్ భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మాచవరం మండలం మేఘవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లి…
త్వరలోనే మహిళలకు ఎలక్ట్రానిక్ ఆటోలు Trinethram News : Hyderabad : డిసెంబర్ 12తెలంగాణలోని మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. మహి ళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కార్ అడుగులువేస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే…
“కందులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది” Trinethram News : ఒంగోలు : Dec 12, 2024, రైతుల నుండి ప్రభుత్వమే కందులను కొనుగోలు చేస్తుందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో తన కార్యాలయం నుండి…
వరంగల్: నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలి: మంత్రి Trinethram News : వరంగల్: Dec 11, 2024, వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి…
ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల అప్లోడ్ ప్రక్రియను వేగవంతం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిబుధవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం నుండి ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, ప్రభుత్వ సలహాదారు వేమ నరేందర్ రెడ్డి…
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( కొయ్యూరు మండలం) జిల్లా ఇంచార్జ్ : ఎన్నాళ్ళు గడిచిన ఆదివాసి విద్యార్థికి విద్య అందని ద్రాక్ష. రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్న విద్యాలయాల్లో, తల్లిదండ్రుల ఆత్మీయ కలయిక కార్యక్రమం ఏర్పాటు చేయడం చిరస్మరణీయం కానీ, స్వతంత్రం వచ్చి…
You cannot copy content of this page