1లక్ష 50వేలు రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ మండలం కేంద్రానికి చెందిన యం.రమేష్ S/o డబ్బున్న కు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 1లక్ష50వేలు రూపాయలు LOC లెటర్ ను…

గంజాయి, డ్ర‌గ్స్‌ నిర్మూలించాలి: రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లోని టీఎస్‌పీఎస్‌ని ప్ర‌క్షాళ‌న చేశామ‌ని సీఎం రేవంత్ అన్నారు. అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్నామని రేవంత్ చెప్పారు. తుల‌సివ‌నంలో మొలిచిన గంజాయి మొక్క‌ల‌ను నిర్మూంచాల్సిన బాధ్య‌త పోలీసుల‌పైనే ఉంద‌ని సీఎం అన్నారు. ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించిన‌ యువ‌త తెలంగాణ…

ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో 25.40 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు

ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో 25.40 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు అన్ని దశల్లో కలిపి రూ.12.21 కోట్ల నగదు బహుమతులు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్‌ కిట్లు అందజేత

ఆడుదాం ఆంధ్ర పోటీలలో ఏలూరు ప్రతిభ

Trinethram News : ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో ఏలూరు జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనపరచింది. క్రికెట్ పురుషులు విభాగం, బ్యాట్మింటన్ పురుషులు విభాగం పోటీలలో ప్రధమ స్థానంలో నిలిచి రాష్ట్రంలో ఏలూరు జిల్లా విన్నెర్స్ gaa ట్రోఫీ, ప్రశంస పత్రం,…

కలెక్టరేట్ లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103 వ జయంతి వేడుకలు

Trinethram News : రాజమహేంద్రవరం, తేదీ:14.2.2024 నివాళులు అర్పించిన కలెక్టర్ , ఇతర అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103 వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించుకోవడం జరిగిందనీ…

సీఎం రేవంత్ వాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్

నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు .. నాగార్జున సాగర్ నది మధ్య నుంచి లెక్కవేస్తే రెండు వైపులా సగం ఉంటుంది .. విభజన చట్టంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు KRMBకి దఖలు చేశారు .. అసెంబ్లీలో కృష్ణా…

ఏపీకి రిలయన్స్, బిర్లా భారీ పెట్టుబడులు

Trinethram News : నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్‌ .. నేడు వర్చువల్‌గా సీఎం జగన్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు .. రూ.1,700 కోట్లతో ఆదిత్య బిర్లా కార్బన్‌ బ్లాక్‌ మానుఫ్యాక్చర్‌ ఫెసిలిటీ .. రూ.1,024 కోట్లతో రిలయన్స్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లు…

సీఎం జగన్ ఆస్తుల కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టులో విచారణ

సీఎం జగన్ ఆస్తుల కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టులో విచారణ .. సీబీఐ దర్యాప్తు ముగిశాకే ఈడీ దర్యాప్తు చేయాలన్న విజయసాయి, భారతి సిమెంట్ .. విజయసాయి, భారతి సిమెంట్స్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు .. సుప్రీంలో…

రెండు సార్లు అధికారమిస్తే.. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు: రేవంత్‌రెడ్డి

Trinethram News : మహదేవపూర్‌: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది.…

మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది

మహదేవపూర్‌: మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరారవుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు.. ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని…

You cannot copy content of this page