గందరగోళం నడుమే.. హాట్‌ టాపిక్‌గా ధర్మవరం సీటు !

Trinethram News : పుట్టపర్తి : ‘ అతుకుల బొంత.. రోజూ చింత’ తరహాలో పెద్దల స్థాయిలో బీజేపీ – జనసేన – టీడీపీ కలిసినా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. 👉 ఏ పార్టీ అభ్యర్థి బరిలో నిలిచినా…

టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు ఆకురాతి నాగేంద్రం

బీజేపీ పట్టణ అధ్యక్షులుగా రాజీనామా చేసిన నాగేంద్రం రేపు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో నారా లోకేష్ సమక్షంలో టీడిపిలో చేరనున్నారు మంగళగిరి నుంచి అనుచరులతో భారిగా ర్యాలీగా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న నాగేంద్రం బీజేపీలో పలు పదవులు సమర్థవంతంగా…

బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు

Trinethram News : Mar 17, 2024, బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలుతెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్…

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. కాషాయ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి.

బిఆర్ఎస్ పార్టీకి షాక్… బిజెపి పార్టీలోకి ఆరూరి రమేష్

Trinethram News : హైదరాబాద్:మార్చి 17వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీకి,BRS రాజీనామా చేశాడు. ఈ మేరకు శనివారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి, తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లెటర్…

తన కొడుకు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ కోసం బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమే – ఎమ్మెల్యే మల్లారెడ్డి

రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని.. రెడ్డిలల్ల సీఎం అయ్యే ఛాన్స్ రేవంత్ రెడ్డికి ఒక్కడికే ఉందని పదేండ్ల కిందటే చెప్పా నాకు రేవంత్ రెడ్డికి ఎలాంటి గొడవలు లేవు.. ఎంత తిట్టుకున్నా రాజకీయపరంగానే మా మధ్య గొడవ తన కొడుకు భద్రారెడ్డి…

నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన

చిలకలూరిపేట బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ. బీజేపీ- టీడీపీ- జనసేన పొత్తు తర్వాత తొలి సభ. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్న మోదీ…

టీడీపీ-జనసేన-బీజేపీ సభకు ‘ప్రజాగళం’ పేరు

చిలకలూరిపేట టీడీపీ-జనసేన-బీజేపీ సభకు ‘ప్రజాగళం’ పేరు ఖరారు ప్రజాగళం పేరుతో సభ నిర్వహించాలని మూడు పార్టీలు నిర్ణయం ఈనెల 17న మధ్యాహ్నం చిలకలూరిపేటలో ప్రజాగళం సభ ప్రజాగళం సభలో ఒకే వేదికపైకి రానున్న మోదీ, చంద్రబాబు, పవన్

చలో చిలకలూరిపేట.. రండి! చరిత్ర సృష్టిద్దం!! చిలకలూరిపేటలో 17న నిర్వహించే ఉమ్మడి సభను విజయవంతం చేయాలి.. కలిశెట్టి

Trinethram News : 15-03-2024 ఎచ్చెర్ల నియోజకవర్గంలావేరు మండలం తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు ఉమ్మడిగా చిలకలూరిపేటలో ఈ నెల 17 నిర్వహించనున్న సభలో పాల్గొనేందుకు జనం భారీ స్థాయిలో తరలి రావాలని , తద్వారా ఇదే సభను విజయవంతం చేయాలని…

You cannot copy content of this page