భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

Trinethram News : సికింద్రాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసీఆర్…

కాంగ్రెస్… సీపీఐ… సీపీఎం ల మధ్య ఏపీలో కుదిరిన పొత్తు

Trinethram News : అధికారికంగా ప్రకటించిన షర్మిల 26వ తేదీన అనంతపూర్ లో జరిగే ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలను ఆహ్వానిస్తున్నాం కలిసి పోరాడకుంటే అధికార పార్టీలను కొట్టడం అసాధ్యం రామభక్తుల మని చెప్పుకునే బీజేపీ నేతలు ఏపీకి పుణ్య క్షేత్రం…

బీజేపి విజయ సంకల్ప యాత్ర

ఈటెల రాజేందర్ కామెంట్స్… గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసి అడవిబిడ్డలను గౌరవించిన ఘనత మోడీది… మోడీ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా.. అక్కడ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు. ఆపదలో ఉంటే చుట్టుపక్కల దేశాలను ఆదుకుని అన్నంపెట్టే స్థాయికి భారత్…

దేవాలయాలపై పన్ను.. కొత్త బిల్లుకు కర్ణాటక సర్కార్ ఆమోదం.. భగ్గుమన్న బీజేపీ!

Trinethram News లోక్‌సభ ఎన్నికల ముందు కర్నాటకలోని సిద్ధరామయ్య సర్కారు మరో వివాదానికి తెరలేపింది. దేవాలయాలు ట్యాక్సులు కట్టాలంటోంది. ఈ మేరకు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపితే, కాషాయసేన గర్జిస్తోంది. అధిక ఆదాయం ఉన్న దేవాలయాలపై పన్ను విధించేందుకు ఉద్దేశించిన కొత్త…

పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటాం: డీకే అరుణ

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మెజారిటీ పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేవరకద్ర పట్టణానికి విజయ సంకల్ప యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలు బీజేపీ నాయకులు…

అమలాపురం ఎంపీగా పోటీ చేస్తా : మాజీ ఎంపీ హర్షకుమార్

అమలాపురం ఎంపీగా పోటీ చేస్తా.. పార్టీ లేదా ఇండిపెండెంట్‌ పోటీపై త్వరలో చెప్తా. సర్వేలో నాకు అనుకూలంగా వచ్చింది.. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఏ పార్టీలోనూ సీట్లు ఇవ్వొద్దు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై ప్రచారం ఊహగానాలే. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా.. ఉమ్మడి…

దాదాపుగా పూర్తి అయ్యిన టీడీపీ – జనసేన – సీట్ల షేరింగ్ ?

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్సీపీ పార్టీని అధికారంలోకి రాకుండా చేయటము కోసం పొత్తులు ప్రధానమని భావించిన ప్రతిపక్ష పార్టీలు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జన సేన పార్టీ, బీజేపీ పార్టీ మద్య సీట్ల సర్దుబాటు దాదాపుగా…

ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్

Trinethram News : ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్. వికారాబాద్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కెసిఆర్ అని బిజెపి జాతీయ ప్రధాన…

BRSతో పొత్తు అంటే చెప్పుతో కొట్టండి: బండి

Trinethram News : వచ్చే ఎన్నికల్లో BRS, BJP మధ్య పొత్తు ఉంటుందని గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఎవరో రాజకీయ నాయకులు కావాలనే మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చి…

నారాయణపేట జిల్లాలో నేటి నుండి బిజెపి విజయ సంకల్ప యాత్ర

యాత్ర లో పాల్గొననున్న కేంద్ర మంత్రి ,రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి.. క్రిష్ణా నదిలో పూజలు నిర్వహించనున్న బిజెపి నేతలు….

You cannot copy content of this page