మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

Trinethram News : మన మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది… ఈ ప్రమాదంలో…

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Trinethram News : ప్లకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి.. ఆటోలో మంటలు చెలరేగి ముగ్గురు మరణించగా..…

బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కాకినాడ వద్ద బోల్తా పడింది. డ్రైవర్కి బీపీ లెవెల్స్ తగ్గడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికిపైగా ఉండగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.…

రోడ్డు ప్రమాదం విద్యార్థిని మృతి

Trinethram News : కరీంనగర్ జిల్లా:ఫిబ్రవరి 19కరీంనగర్ లోని బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద చత్తీస్ గఢ్ కు చెందిన లారీ ఢీకొని 19 సంవత్సరాల దియా పటేల్ అనే విద్యార్థిని ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. గుజరాత్…

ధర్మపురి ఎమ్మెల్యే కారు బోల్తా

ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద లారీని తప్పించబోయి ఎమ్మల్యే కారు బోల్తా ఘటనలో కారులోనే ఉన్న ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మరియు అతని అనుచరులు.…

జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్సుకు మరోసారి ప్రమాదం..

Trinethram News : జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా….జీలుగుమిల్లి జగదంబ సెంటర్ లో రోడ్డు ప్రమాదం.ఆర్టీసి బస్సు, ఐషర్ వ్యాన్ ఢీ.వ్యాన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీసిన స్థానికులు.గాయపడిన డ్రైవర్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించిన స్థానికులు.జంగారెడ్డిగూడెం…

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : మెదక్ జిల్లా : ఫిబ్రవరి 14మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట మండల శివా రులో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లి బృందం తో వెళ్తున్న బస్సును లారీ…

ఎల్బీనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ఎక్సైజ్‌ సీఐ ప్రాణాలు కోల్పోయారు

Trinethram News : ఎల్బీనగర్‌: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ఎక్సైజ్‌ సీఐ ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా కోర్టు సమీపంలో రాంగ్ రూట్‌లో వచ్చిన కారు యూటర్న్ చేస్తూ ద్విచక్ర వాహనాన్ని…

నల్గొండలో రోడ్డుప్రమాదం

Trinethram News : ఎమ్మెల్యే లాస్య నందిత కారును ఢీకొన్న మరో కారు .. అదుపుతప్పి పోలీసులపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు నార్కట్‌పల్లికి చెందిన హోంగార్డు కిషోర్ మృతి .. BRS సభకు వచ్చిన వాహనాలను క్లియర్‌ చేస్తుండగా ఘటన..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఆగి ఉన్న కారును మరో కారు ఢీ

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టడంతో రెండు కార్లు పల్టీ కొడుతూ రోడ్డు పక్కకు దూసుకెళ్లాయి.. ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయినట్లు తెలుస్తోంది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం ఎయిర్ పోర్ట్…

Other Story

You cannot copy content of this page