లండన్ లో బిఆర్ఎస్ నేతలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి

లండన్ లో బిఆర్ఎస్ నేతలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి లండన్ :జనవరి 20లండన్ లో బీఆర్ఎస్ నేతలపై ఈరోజు సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం పోలేదని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతు న్నారని…

కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన టీయూడబ్ల్యూఐజేయు ప్రెసిడెంట్ బాలరాజు

ఈరోజు గౌరవ మేయర్ మతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన టీయూడబ్ల్యూఐజేయు ప్రెసిడెంట్ బాలరాజు,కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ జెనరల్ సెక్రెటరీ సాయి బాబా.ఈ సందర్భంగా ప్రజాస్ఫూర్తి తెలుగు…

నేడు దావోస్ నుంచి లండన్ వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

నేడు దావోస్ నుంచి లండన్ వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.._ మూడు రోజుల పాటు లండన్ లో రేవంత్‌ రెడ్డి పర్యటన

బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి జన్మదిన సందర్భంగా

బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి జన్మదిన సందర్భంగాకుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం వద్ద జరిగిన జన్మదిన వేడుకలలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు అభిమానులు…

సూటు, బూటులో రేవంత్ రెడ్డి కొత్త గెటప్ చూశారా

Trinethram News : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంటులో సాధారణంగా బయట కనిపిస్తుంటారు. ఇంట్లో ఉన్న సమయంలో కాలర్ టీ షర్ట్స్ ధరిస్తారు. అయితే దావోస్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి సూటు, బూటులో నయా…

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Trinethram News : శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం, అనంతగిరి లో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. పూర్ణ కుంభ స్వాగతం పలికారు ఆలయ ధర్మకర్త యన్. పద్మనాభం,…

సంక్రాంతి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే రెడ్డి శాంతి

సంక్రాంతి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ఆమె క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజలంతా ఘనంగా వేడుకలు జరుపుకోవాలని, సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు…

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, మర్యాద పూర్వకంగా కలిసిన ఫ్లోర్ లీడర్

ఈరోజు గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, మర్యాద పూర్వకంగా కలిసిన ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,కార్పొరేటర్లు ఆగం రాజు ముదిరాజ్,కాసాని సుధాకర్ ముదిరాజ్,NMC బిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు మహేందర్ రెడ్డి,సాంబశివ రెడ్డి,…

సీనియర్ జర్నలిస్ట్ బొల్గం శ్రీనివాస్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి పిఆర్వో గా నియమితులయ్యారు

తెలంగాణముఖ్యమంత్రి…పీఆర్వో గా ఈనాడు రిపోర్టర్. సీనియర్ జర్నలిస్ట్ బొల్గం శ్రీనివాస్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి పిఆర్వో గా నియమితులయ్యారు . గతంలో ఈనాడులో సబ్ ఎడిటర్ గానూ.. అనంతపురం ఈనాడు రిపోర్టర్ గానూ పనిచేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తున్నారు : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

Trinethram News : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తున్నారు—ఎమ్మెల్యే రాందాస్ నాయక్… ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం రైతు వేదిక భవనంలో నిరుపేద లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను…

Other Story

You cannot copy content of this page