నేడు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి సత్కారం

Trinethram News : హైదరాబాద్‌, ఫిబ్రవరి 04తాజాగా పద్మ అవార్డులు పొందిన తెలుగువారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సత్కరించనున్నది. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఉదయం వేళ సీఎం రేవంత్‌రెడ్డి అవార్డు గ్రహీతలను సత్కరిస్తారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎనిమిది మందికి పద్మ…

సచివాలయంలో మైనారిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

సచివాలయంలో మైనారిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. హాజరైన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వివిధ జిల్లాల మైనారిటీ ప్రతినిధులు. మైనారిటీ సమస్యలు, ఇతర అంశాలపై చర్చ.

ప్రధానమంత్రిని వాడు, వీడు అని అనడం షర్మిల రాజకీయ దివాలాకోరుతనం: విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిన్న ఢిల్లీలో షర్మిల ధర్నా మాటల మధ్యలో మోదీ గాడు అంటూ పొరపాటున వ్యాఖ్యానించిన వైనం ఇలాంటి మహిళ పీసీసీ అధ్యక్షురాలా? అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజం

GOOD NEWS చెప్పనున్న సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు పే స్కేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖ…

నేడు ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ

Trinethram News : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది.. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల…

CM రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ టూర్ ఫిక్స్

శుక్రవారం మధ్యాహ్నం 1.45కి కేస్లాపూర్ చేరుకుంటారు. 3.30కి రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లికిఅమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి.. సీఎం హోదాలో తొలి బహిరంగసభలో పాల్గొంటారు

నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ నియామకాన్ని స్వాగతిస్తున్న: ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి

నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ నియామకాన్ని స్వాగతిస్తున్న: ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గతంలో ఆంధ్రాలో కేవలం ధనవంతులకే ఎంపీ, ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉండేది. కానీమన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న అన్ని వర్గాలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం…

మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి

Trinethram News : నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన గౌరవ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి,డిప్యూటీ మేయర్ ధనరాజ్…

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై రేవంత్‌ రెడ్డి సమీక్ష

Trinethram News : పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి సీతక్క, సీఎస్‌ హాజరయ్యారు. ఈ సమావేశం పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం.

మెడికల్ స్టూడెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

మెడికల్ స్టూడెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ మెడికల్ స్టూడెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ సచివాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కాలేజీ ఉన్న…

Other Story

You cannot copy content of this page