CM రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ టూర్ ఫిక్స్

TRINETHRAM NEWS

శుక్రవారం మధ్యాహ్నం 1.45కి కేస్లాపూర్ చేరుకుంటారు.

3.30కి రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లికి
అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి.. సీఎం హోదాలో తొలి బహిరంగసభలో పాల్గొంటారు

You cannot copy content of this page

Scroll to Top