నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

Trinethram News : May 12, 2024, పోలింగ్ విధుల్లో ఉండే సిబ్బంది ఇవాళ సాయంత్రం తమకు కేటాయించిన ప్రాంతాలకు ఈవీఎంలతో వెళ్లనున్నారు. పోలింగ్‌కు 90 నిముషాల ముందు మాక్‌పోల్ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.…

నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం

Trinethram News : అంతర్జాతీయ మాతృ దినోత్సవం (మదర్స్ డే) కని పెంచిన తల్లి యొక్క గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ఎక్కువ దేశాలలో ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా…

నేడు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

Trinethram News : హైదరాబాద్:మే 10తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో పార్టీల న్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తు న్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. మక్తల్‌లో జనజాతర సభలో పాల్గొంటారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా…

నేడు గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ “డీ”

TRINETHRAM NEWS : అహ్మదాబాద్ :మే :10ఐపీఎల్‌లో నేడు గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇప్పటివరకు సీఎస్‌కే 11 మ్యాచ్‌లు ఆడి…

విశాఖ ఎంపీ గాజువాక శాసనసభ స్థానానికి నేడు కేఏ పాల్ నామినేషన్

Trinethram News : సార్వత్రిక సమరంలో భాగంగా ఏపీలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 25 వరకు పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.. ఈ నేపథ్యంలో…

కనిపించిన చంద్రుడు.. నేడు దేశ వ్యాప్తంగా ఈద్ సంబరాలు

చంద్రుడు ఆకాశంలో కనిపించిన తర్వాత రెండవ రోజున ఈద్ నమాజ్‌తో ఈద్ ప్రారంభమవుతుంది. ప్రతి నగరంలో ఈద్ నమాజ్ సమయం భిన్నంగా ఉంటుంది. వక్ఫ్ బోర్డు , రోజ్నామా ఇంక్విలాబ్ ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలకు ఈద్ సమయాన్ని విడుదల చేశాయి.…

నేడు జరగనున్న చంద్ర దర్శనం..రేపు ఈద్ జరుపుకోవాలని ప్రకటించిన ముస్లిం మత పెద్దలు

ఏప్రిల్ 11న అంటే గురువారం భారతదేశంలో ఈద్‌ను వైభవంగా జరుపుకోవడానికి ముస్లిం సోదరు సన్నాహాలు మొదలు పెట్టారు. భారతదేశంలో చంద్రుని దర్శనం ఏప్రిల్ 10 న ఉండనుంది. దీని ఆధారంగా, ఈద్ పండుగ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 11 న…

నేడు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ పదవీ విరమణ

Trinethram News : సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలను స్వీకరించిన ఆయన దాదాపు ఐదేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. బోస్ కోల్‌కతాలోని సెయింట్ లారెన్స్…

నేడు రాజస్థాన్-గుజరాత్ ఢీ

Trinethram News : IPL-2024లో భాగంగా నేడు మరో రసవత్తర పోరు జరుగనుంది. జైపూర్ వేదికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు…

ఏపీ ప్రజలకు అలర్ట్‌.. నేడు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు

ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఏకంగా ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటి పోతోంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.ఉదయం 10 గంటలకు ముందే భానుడు ప్రతాపం…

You cannot copy content of this page