హైదరాబాద్ లో వైన్స్ షాప్ లు బంద్

Trinethram News : హైదరాబాద్:మార్చి 22హోలీపండుగ సందర్భంగా హైదరాబాద్ లోపోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉద యం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివే స్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి…

కాంగ్రెస్ లో చేరనున్న హైదరాబాద్ మేయర్ బిఆర్ఎస్ నేత గద్వాల విజయలక్ష్మి

రేపు కాంగ్రెస్ లో చేరనున్న హైదరాబాద్ మేయర్ బిఆర్ఎస్ నేత గద్వాల విజయలక్ష్మి మేయర్ తో పాటు కాంగ్రెస్ లో చేరనున్న 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి మేయర్ విజయలక్ష్మి. మేయర్ చేరికతో…

హైదరాబాద్‌ శివారు లో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం

హైదరాబాద్‌: నగర శివారు ఐడీఏ బొల్లారంలో భారీగా మాదక ద్రవ్యాలను డ్రగ్ కంట్రోల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ తయారుచేస్తున్నట్లు సమాచారం అందడంతో పీఎస్‌ఎన్‌ మెడికేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్లు గుర్తించి 90…

ఫ్రిజ్‌ లో పెట్టిన పుచ్చకాయ తింటే అంత డేంజరా?

నిపుణుల మాటేంటి? సాధారణంగా మార్కెట్ నుండి పండ్లను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చిన తర్వాత వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. పండ్లను కట్‌చేసి ఫ్రిజ్‌లో ఉంచే అలవాటు ఉంటే మాత్రం వెంటనే దానిని మానుకోండి. ముఖ్యంగా పుచ్చకాయను ఫ్రిజ్‌లో పొరపాటున కూడా పెట్టకూడదు.…

హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ భేటీ

Trinethram News : హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరు భేటీ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాం, మేనిఫెస్టో…

అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో అనీష్ కు 6 వ తరగతి పుస్తకాల కోసం 4000 వేల రూపాయలు అందజేయటం జరిగింది

హైదరాబాద్, కూకట్ పల్లి, వివేకానంద నగర్, మార్చ్ 19 : హైదరాబాద్, కూకట్ పల్లి లోని వివేకానంద నగర్ లోనీ ఒక ప్రైవేట్ స్కూల్ లో 6 వ తరగతి చదువుతున్న అనీష్ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులతో ఉందని మా దృష్టికి…

వైజాగ్ లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్

విశాఖ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో కొత్తగా నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ లో ఏషియన్ సంస్థతో కలిసి బన్నీ మల్టీప్లెక్స్ థియేటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. కాగా అల్లు అర్జున్ ఇప్పటికే హైదరాబాద్ లోని అమీర్…

కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఎర్రవ్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమక్షంలో చేరిక….

కోల్‌కతా లో కుప్పకూలివ ఐదంతస్తుల భవనం : ఇద్దరు మృతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా లో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో పది మందిని సహాయక సిబ్బంది కాపాడారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండొచ్చని…

నేడు ఢిల్లీ లో ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశం

హాజరుకానున్న సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలకు గాను 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ.. మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్న సీఈసీ.. రేపు అభ్యర్థుల…

Other Story

You cannot copy content of this page