పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు శంభీపూర్ కార్యాలయం

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగాకలిశారు.

ప్రజాపాలన దరకాస్థుల కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ప్రజాపాలన దరకాస్థుల కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని 16వ వార్డు కుమ్మరి సంగం నందు ఏర్పాటు చేసిన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ధరకాస్తుల స్వీకరణ కార్యక్రమంలో స్థానిక…

ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు?

ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు? కోకిల డిజిటల్ మీడియాహైదరాబాద్:ప్రతినిధి హైదరాబాద్‌:డిసెంబర్‌ 28తెలంగాణ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించను న్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి. ప్రీ…

మే రెండో వారంలో టీఎస్‌ఎంసెట్‌ టీఎస్‌ ఎంసెట్‌

మే రెండో వారంలో టీఎస్‌ఎంసెట్‌ టీఎస్‌ ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌, ఫార్మసీ)ను మే రెండో వారంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. బుధవారం సచివాలయంలో ఎంసెట్‌ సహా పలు వృత్తివిద్యాకోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ పిన్సిపల్‌ సెక్రటరీ…

నేడే కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం

నేడే కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్:డిసెంబర్ 28ఇవాళ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో భారీ బహిరంగ సభకు పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది.. ఈ సభకు కాంగ్రెస్…

నేడు తెలంగాణకు అమిత్ షా.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్

Amit Shah: నేడు తెలంగాణకు అమిత్ షా.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్.. హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణకు రానున్నారు. లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా…

200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు బిల్లులు చెల్లించవద్దని భారత రాష్ట్ర సమితి నాయకురాలు కె.కవిత

ఎన్నికల సమయంలో ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినందున జనవరి నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు బిల్లులు చెల్లించవద్దని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కె.కవిత కోరారు.

నిన్న జరిగిన సింగరేణి ఎన్నికలలో BRS ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది

నిన్న జరిగిన సింగరేణి ఎన్నికలలో BRS ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్ అనుబంధ INTUC 11 డివిజన్లలో 6 గెలుచుకుంది, CPI అనుబంధ AITUC 5 గెలిచింది, అయితే అత్యధిక ఓట్లతో గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్‌గా…

అన్ని విధాలుగా అండగా ఉంటా’ అని ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కేటీఆర్ భరోసానిచ్చారు

‘అధైర్య పడకండి.. అన్ని విధాలుగా అండగా ఉంటా’ అని ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసానిచ్చారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, గంభీరావుపేట మండలాల్లో పర్యటించారు. కొత్త జంటలను ఆశీర్వదిస్తూ, ఆప్తులను…

ప్రజాపాలన కార్యక్రమానికి నోడల్ అధికారుల నియామకం

ప్రజాపాలన కార్యక్రమానికి నోడల్ అధికారుల నియామకం హైదరాబాద్:డిసెంబర్ 27తెలంగాణలో ప్రజా పాలన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ అధికారులను నియమించింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమిస్తూ సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి…

Other Story

You cannot copy content of this page