గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా?

గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా..? తెలంగాణ గవర్నర్‎గా కొనసాగుతున్న తమిళిసై పై అనేక వార్తలు షికారు చేస్తున్నాయి. గవర్నర్ పదవికి రాజీనామా చేసి త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై తమిళిసై…

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది

హైదరాబాద్:-తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది.

తెలంగాణ రవాణా శాఖలో అధికారుల బదిలీలు.

తెలంగాణ రవాణా శాఖలో అధికారుల బదిలీలు. హైదరాబాద్ డిసెంబర్ 30: తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా ప్రభుత్వ శాఖల్లో కీలక అధికారులను బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖలో ముగ్గురు జాయింట్…

సమ్మక్క సారలమ్మలను దర్శించుకొనున్న ఎమ్మెల్సీ కవిత

సమ్మక్క సారలమ్మలను దర్శించుకొనున్న ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ డిసెంబర్ 30:బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించను న్నారు. ఎమ్మెల్సీ కవిత ముందుగా వరంగల్ లోని బాలసము ద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించను న్నారు.…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు. హైదరాబాద్ డిసెంబర్ 30:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటులు నాగార్జున అమల దంపతులు శనివారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడంతో ఇవాళ ఆయన…

భద్రాది థర్మల్ పవర్ ప్రాజెక్టును సందర్శిస్తున్న మంత్రి భట్టి విక్రమార్క

భద్రాది థర్మల్ పవర్ ప్రాజెక్టును సందర్శిస్తున్న మంత్రి భట్టి విక్రమార్క. హైదరాబాద్ డిసెంబర్ 30:తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు సందర్శనకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం వెంట ఎనర్జీ…

80 కొత్త బస్సులను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ -త్వరలో 1000 ఎలక్ట్రీక్ బస్సులు

80 కొత్త బస్సులను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ -త్వరలో 1000 ఎలక్ట్రీక్ బస్సులు నిత్యం ప్రజలకు ఏదొక మార్గంలో చేరువలో ఉంటున్న సంస్థ ఈసారి అధునాతన బస్సులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్​లోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద 80 ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ…

గ్రామస్తులు డ్రైనేజ్ (UGD లైన్ ) సమస్యతో ఇబ్బంది

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు డ్రైనేజ్ (UGD లైన్ ) సమస్యతో ఇబ్బంది పడుతున్నామని తెలియచేయడంతో గ్రామం లో పర్యటించి గ్రామస్తులను సమస్య వివరాలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే…

ప్రజా పాలన అభయహస్తం ధరఖాస్తుల స్వీకరణ

ఈరోజు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (CDMA) డైరెక్టర్ శ్రీమతి దాసరి హరిచందన ఐఏఎస్ గారు,అడిషనల్ డెరైక్టర్ జాన్ శాంసన్ గారు,గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు,కమిషనర్ రామకృష్ణారావు గారితో కలిసి బాచుపల్లి…

బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు ఈడీ నోటీసులు

బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు ఈడీ నోటీసులు. హైదరాబాద్‌ డిసెంబర్ 30:హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ లో అక్రమాల వ్యవహారంలో బెల్లంపల్లి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హెచ్‌సీఏ మాజీ చీఫ్‌ వినోద్‌కు శుక్రవారం సాయంత్రం ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో విచారణకు…

You cannot copy content of this page