తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది

TRINETHRAM NEWS

హైదరాబాద్:-తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.

  • మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది.

You cannot copy content of this page

Scroll to Top