నెలాఖరులోగా మహిళలకు ప్రతినెలా రూ.2,500!

నెలాఖరులోగా మహిళలకు ప్రతినెలా రూ.2,500! మరో హామీ అమలుపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో తెలిపినట్లు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లించే కార్యక్రమానికి ఈ నెలాఖరులోగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే…

ఐఏఎస్ ఐపీఎస్ ల కేడర్ కేటాయింపు పై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఐఏఎస్ ఐపీఎస్ ల కేడర్ కేటాయింపు పై తెలంగాణ హైకోర్టులో విచారణ 13 మంది అధికారుల కేటాయింపు పై హైకోర్ట్ కీలక వాఖ్యలు ఇప్పటికే చాలామంది ఆఫీసర్లు తెలంగాణలో 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారని అభిప్రాయపడ్డ హైకోర్టు కొంతమంది అధికారులకు…

పెట్రోల్‌బంక్‌లపై ఎగబడుతున్న వాహనదారులు.. ఎందుకంటే

పెట్రోల్‌బంక్‌లపై ఎగబడుతున్న వాహనదారులు.. ఎందుకంటే Hyderabad Petrol Bunks: సిటీలో పెట్రోల్ టెన్షన్! నిలిచిపోయిన ఇంధన సప్లై – బంకుల్లో నో స్టాక్ బోర్డ్‌లు Hyderabad Petrol Bunks News: హైదరాబాద్ లో రేపటి నుంచి రెండు రోజులపాటు పెట్రోల్ ట్యాంకర్ల…

ధర్నా విరమించిన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు

శుభవార్త.. ధర్నా విరమించిన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు.. దేశంలోని పెట్రోల్ బంకుల్లో భారీగా రద్దీ పెరిగింది. ఆయిల్ ట్యాంకర్ యజమానులు స్ట్రైక్ చేయడంతో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిండుకున్నాయి. ఆయిల్ ట్యాంకర్ యజమానులు ధర్నా చేస్తున్న విషయం వాహనాదారులు భారీగా…

గొల్లనపాడు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మాలోత్ రాందాస్ నాయక్

వైరా నియోజకవర్గంలో గొల్లనపాడు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ వైరా మండలం గొల్లనపాడు గ్రామంలో శ్రీ మాలో త్రాందాస్ నాయక్ ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల పత్రం స్వీకరణ కేంద్రంలో పాల్గొన్నారు…

జననేత, ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

జననేత, ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, ట్రబుల్ షూటర్ శ్యాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరములో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ధన ప్రాప్తితో వెలగాలి: కేశంపేట జడ్పిటిసి తాండ్ర…

పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు

పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా: జనవరి 02ఖమ్మం జిల్లా రూరల్ మండలం చింతపల్లి అరెంపల వద్ద ఈరోజు ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. అదే సమయంలో అటుగా…

మేడారం జాతరకు జీరో టికెట్ లేనట్లేనా?

మేడారం జాతరకు జీరో టికెట్ లేనట్లేనా? వరంగల్ జిల్లా: జనవరి 02తెలంగాణ రాష్ట్రంలోని మేడారం మహా జాతరకు ఆర్టీసీ ప్రయాణికులకు చార్జీల మోత మోగనున్నది. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పూర్తిగా స్పెషల్‌ బస్సులనే నడుపాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికా రులను ఆదేశించినట్టు…

నాకు నా పిల్లలకు న్యాయం చేయండి: ఓ బాధితురాలు ఆవేదన

నాకు నా పిల్లలకు న్యాయం చేయండి: ఓ బాధితురాలు ఆవేదన హైదరాబాద్ జనవరి 02అత్త వేధింపులు భరించలేక పోతున్నా అంటూ ఇద్దరు పిల్లలతో కలిసి ప్రజా భవన్ వద్ద మంగళవారం ఉదయం ఓ మహిళ బైఠాయించింది. భర్త చనిపోయాడని, ఆస్తిలో తనకుగానీ,…

You cannot copy content of this page