కరీంనగర్ జిల్లా మల్టీ జోన్ పరిధిలో పదిమంది సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీ

కరీంనగర్ జిల్లా మల్టీ జోన్ పరిధిలో పదిమంది సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీ కరీంనగర్ జిల్లా: జనవరి 21కరీంనగర్ జిల్లా మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న 10 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజిపి తరుణ్ జోషి శనివారం రాత్రి ఉత్తర్వులు…

ఓటరు నమోదుకు నేడు, రేపు,స్పెషల్ డ్రైవ్

ఓటరు నమోదుకు నేడు, రేపు,స్పెషల్ డ్రైవ్ హైదరాబాద్:జనవరి 20ఓటరు నమోదుకు నేడు, రేపు స్పెషల్ డ్రైవ్తెలంగాణలో ఓటరు నమోదు, జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం ఇవాళ, రేపు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈమేరకు 20, 21…

ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళిసై

ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళిసై హైదరాబాద్:జనవరి 20తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయ ప్రాంగణాన్ని ఈరోజు శుభ్రం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె హనుమాన్ ఆలయాన్ని…

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు. రూ.1.12 కోట్ల వరకు బీమా వర్తింపు. యూబీఐతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి రానుంది.

సదరం సర్టిఫికెట్ కోసం 15 వేలు లంచం

సదరం సర్టిఫికెట్ కోసం 15 వేలు లంచం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కాంట్రాక్టు ఉద్యోగి సదరం సర్టిఫికెట్ ఇప్పించడానికి 15 వేలు లంచం తీసుకొని మోసం చేసాడని బాధితుడు సూపరింటెండెంట్‌కు పిర్యాదు చేసాడు.. #సూపరింటెండెంట్ సదరు కాంట్రాక్టు ఉద్యోగిని అడగగా పొంతన…

డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన మోటార్ వెహికల్ ఆక్ట్ 2024 ఎత్తివేయ్యాలి

డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన మోటార్ వెహికల్ ఆక్ట్ 2024 ఎత్తివేయ్యాలి. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్. షాపూర్ నగర్ పొట్లూరి నాగేశ్వరరావు భవన్ లో కుత్బుల్లాపూర్ మండలం ఆటో యూనియన్ సమావేశం నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్ అధ్యక్షత వహించగా యూసుఫ్ గారు…

వ్యభిచార ముఠాను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

వ్యభిచార ముఠాను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ : జనవరి 20హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఫార్చ్యూన్ హోటల్‌లో ఈరోజు వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఉద్యోగాల పేరుతో విదేశాల నుంచి యువతులను రప్పించి వారితో బల వంతంగా వ్యభిచారం…

యాదాద్రి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సావిత్రిపై అవిశ్వాసం

యాదాద్రి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సావిత్రిపై అవిశ్వాసం యాదాద్రి జిల్లా: జనవరి 20యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సావిత్రిపై ఈరోజు కౌన్సిలర్లు అవిశ్వాసం తెలిపారు. ఈ మేరకు అవిశ్వాస తీర్మాన పత్రాలను కలెక్టర్‌ హనుమంతుకు ఇచ్చారు. తీర్మానంపై ఐదుగురు బీఆర్ఎస్,…

శ్రీ ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారికి” సామాజిక సేవ కార్యక్రమాలను గుర్తించి

“శ్రీ ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారికి” సామాజిక సేవ కార్యక్రమాలను గుర్తించి “గౌరవ డాక్టరేట్” ప్రధానం చేసిన “యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్శిటీ “ భవిష్యత్ తరాల కోసం ఆరాటపడే మనస్తత్వం ఉన్న శ్రీ తాడోజు…

మహాలక్ష్మి’కి జై!

మహాలక్ష్మి’కి జై..! మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇచ్చే పథకానికి అత్యధికంగా 92.23 లక్షల అర్జీలు ‘రూ.500కే గ్యాస్‌ సిలిండర్ల’కు 91.49 లక్షలు.. తుదిదశకు చేరిన ఆన్‌లైన్‌ నమోదు హైదరాబాద్‌: ప్రజాపాలన కార్యక్రమంలో అత్యధికంగా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు వచ్చాయి. మహిళలకు…

You cannot copy content of this page