తెలంగాణ సీఎం సమాచారం లీక్

తెలంగాణ సీఎం సమాచారం లీక్… అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారిగా ఆయన భద్రతకు సంబంధించిన విషయంలో ఇంటెలిజెన్స్ విభాగం పలు మార్పులు చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి నేతృత్వంలో రేవంత్ భద్రతపై సమీక్షించిన…

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఇంటిపై ఏసీబీ సోదాలు

Trinethram News : హైదరాబాద్‌ హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఇంటిపై ఏసీబీ సోదాలు.. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో కేసు నమోదు.. 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ.. శివబాలకృష్ణ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇంట్లో సోదాలు.. పదవిని అడ్డం…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా…

కొత్త రేషన్ కార్డులకు ‘మీసేవ’లో అప్లికేషన్లు.. ఎప్పటి నుంచి అంటే

Trinethram News : కొత్త రేషన్ కార్డులకు ‘మీసేవ’లో అప్లికేషన్లు.. ఎప్పటి నుంచి అంటే.. New Ration Cards : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా అధికారికంగా మీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తులను…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ప్రదర్శించనున్న రాష్ట్ర శకటానికి ‘జయ జయహే తెలంగాణ’

Trinethram News : హైదరాబాద్‌ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ప్రదర్శించనున్న రాష్ట్ర శకటానికి ‘జయ జయహే తెలంగాణ’గా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పల్లవితో ప్రజాకవి అందెశ్రీ రాసిన గీతం విశేష ప్రాచుర్యం పొందింది.…

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ఆంక్షలతో టెంకాయ మొక్కు తీర్చుకోవాలంటే భక్తులకు తిప్పలు తప్పడం లేదు

Trinethram News : యాదగిరిగుట్ట యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ఆంక్షలతో టెంకాయ మొక్కు తీర్చుకోవాలంటే భక్తులకు తిప్పలు తప్పడం లేదు. క్యూలో కొబ్బరికాయతో వస్తున్న భక్తులను కాంప్లెక్స్‌ ప్రవేశం వద్దే ఆలయ సిబ్బంది నిలిపివేస్తున్నారు. వారిని విష్ణు పుష్కరిణి(గుండం) వద్ద ఆంజనేయస్వామి…

ఎలైట్‌ బార్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు సూచించారనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది

ఎలైట్‌ బార్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు సూచించారనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అదే నిజమైతే ఇదేదో కొత్తగా అమలు చేయబోతున్న అంశం అనుకుంటే పొరపాటే… మద్యం వ్యాపార రంగంలో ఎలైట్‌ బార్లు అనేకం ఇప్పటికే మనుగడలో ఉన్నాయి.…

BRS పార్టీకి బిగ్ షాక్.. MP రంజిత్ రెడ్డి మీద కేసు నమోదు

Trinethram News : BRS పార్టీకి బిగ్ షాక్.. MP రంజిత్ రెడ్డి మీద కేసు నమోదు..రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టాడని ఈనెల 20న బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి..…

మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్‌ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : హైదరాబాద్‌ మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్‌ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ప్రింటింగ్ పుస్తకాలు దగ్ధం.. మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.

ఫిబ్రవరి లో మరో మూడు పథకాలు అమలు

ఫిబ్రవరి లో మరో మూడు పథకాలు అమలు ప్రకటించిన ఆరు హామీల్లో మరికొన్నింటిని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అ వుతోంది. అందులో భాగంగా ఉచిత విద్యుత్,200 యూనిట్‌ల వరకు గృహజ్యోతి పథకం కింద రూ. 500 లకే సబ్సిడీ సిలిండర్…

You cannot copy content of this page