పదవతరగతి పరీక్ష ల నిర్వహణకు 2,700 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

Trinethram News : హైదరాబాద్‌ : జనవరి 28పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది 5.07 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించగా, 2,700 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతా ధికారులు నిర్ణయించారు.…

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూనియర్ సివిల్‌ జడ్జిగా : తెలంగాణ యువతి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూనియర్ సివిల్‌ జడ్జిగా:తెలంగాణ యువతి హైదరాబాద్: జనవరి 28ఏపీ జూనియర్ సివిల్‌ జడ్జిగా తెలంగాణ యువతి అలేఖ్య ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిర్వహించిన జూనియర్ సివిల్‌ జడ్జి పరీక్షల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. పరీక్ష ఫలితాల్లో తెలంగాణ…

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 31వ బిల్డర్స్‌ అసోసియేషన్‌ కన్వెన్షన్‌ కార్యక్రమం

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 31వ బిల్డర్స్‌ అసోసియేషన్‌ కన్వెన్షన్‌ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్మాణ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది: భట్టి విక్రమార్క నిర్మాణ రంగంలో గతంలో ఉన్న పెద్ద కంపెనీలు ఇప్పుడు కనిపించట్లేదు మా…

రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది

Trinethram News : హైదరాబాద్: రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. మొత్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలాన్లకు గాను ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,52,47,864 (42.38 శాతం) చలాన్లు చెల్లించారు. వీటి ద్వారా రూ.…

గవర్నర్ చర్యలు తీసుకోండి

గవర్నర్ చర్యలు తీసుకోండి.. రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100ఎకరాల భూములను.. హైకోర్టుకు కేటాయించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో తనపై దాడి చేసిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ

TS Politics : ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ.. హైదరాబాద్‌: గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్‌ కోదండరాం (Kodandaram ),…

కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు

Amit Shah: కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) పర్యటన రద్దు అయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు…

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

Hyderabad: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు.. హైదరాబాద్‌: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ…

జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌

జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌ మా పాలనలో ఇంటికి వచ్చే వివరాలు సేకరించాం: కేటీఆర్‌ కాంగ్రెస్‌ మాత్రం ప్రజలను రోడ్డు పైకి వచ్చి లైన్లు కట్టండని చెప్పింది పార్లమెంటు ఎన్నికల కోసమే హామీలు అమలు చేస్తామంటున్నారు

తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న నకిలీ పాస్ పోర్ట్ స్కాం

తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న నకిలీ పాస్ పోర్ట్ స్కాం.. నకిలీ డాక్యుమెంట్స్ తో పాస్ట్ పోర్టు పొందిన 92 మంది.. 92 మందికి లుకౌట్ నోటీసులు జారీ చేసిన సీఐడీ.. విదేశాంగ శాఖకు లేఖ రాసిన సీఐడీ.. ఈ కేసులో ఇద్దరు…

You cannot copy content of this page