అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్‌ సభ్యుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్‌ సభ్యుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు.. సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దనే నిబంధన ఉందన్న పోలీసులు.. కొత్త నిబంధనలు ఏంటని పోలీసులతో కేటీఆర్‌, హరీష్‌రావు వాగ్వాదం

టీఎస్‌ఆర్టీసీ నూతన జాయింట్‌ డైరెక్టర్‌గా కే అపూర్వరావు బాధ్యతలు స్వీకరించారు

సీఐడీ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను ఆర్టీసీ జేడీగా ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్‌కు చెందిన ఆమె.. 2014 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారిణి. వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాలకు గతంలో ఎస్పీగా పనిచేశారు. TSRTCకి జేడీగా  మహిళా ఐపీఎస్‌ నియమితులు కావడం ఇదే…

నల్గొండలో రోడ్డుప్రమాదం

Trinethram News : ఎమ్మెల్యే లాస్య నందిత కారును ఢీకొన్న మరో కారు .. అదుపుతప్పి పోలీసులపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు నార్కట్‌పల్లికి చెందిన హోంగార్డు కిషోర్ మృతి .. BRS సభకు వచ్చిన వాహనాలను క్లియర్‌ చేస్తుండగా ఘటన..

నేటి నుంచి మేడారం మహాజాతర పూజలు

Trinethram News : మేడారం(తాడ్వాయి), న్యూస్‌టుడే: మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు బుధవారం ప్రారంభం కానున్నాయి. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు.. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక బుధవారం ఉదయం…

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం ..జూనియర్లకు గుండు కొట్టిన సీనియర్లు

Trinethram News : భయపడి ఇంటికి వెళ్లిపోయిన జూనియర్ విద్యార్థులు .. రామగుండం మెడికల్ కాలేజీలో ఉద్రిక్తత .. వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు విద్యార్థుల ఆందోళన కాలేజీలను ర్యాగింగ్ భూతం వదలడంలేదు.. ర్యాగింగ్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా…

సఖిజాతీయ మహిళా మండలి నేషనల్ కో- కన్వీనర్గా దండమూడి గిరిజ

Trinethram News : ఖమ్మం నగరంలో 27 డివిజన్ శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో జరిగిన సఖిజాతీయ మహిళా మండలి సమావేశంలో దండమూడి గిరిజ ను సఖిజాతీయ మహిళా మండలి నేషనల్ కో- కన్వీనర్ గా సంస్థ ఫౌండర్ & చైర్మన్ నరాల…

యన్ జీ ఓ ఫిర్యాదు ఫై స్పందించిన ఈ ఓ కృష్ణ రావుకి ధన్యవాదాలు తెలిపిన శ్రీనివాస్..

Trinethram News కల్లూరు 13/02/2024 మంగళవారం మండల పట్టణ స్ధానిక తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలో కాలనీ సమీప మార్గ మధ్యలో గులాభి రంగు పూచిన దున్నపోతుల మరియు ఏద్దుల బండిని మరియు ప్లెక్సి బ్యానర్ లా అడ్డూ కారణంగానే అనేక…

రెండు సార్లు అధికారమిస్తే.. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు: రేవంత్‌రెడ్డి

Trinethram News : మహదేవపూర్‌: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది.…

ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను: కేసీఆర్‌

నల్గొండ: ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని భారాస అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.. కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం…

You cannot copy content of this page