తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన తమిళిసై

తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తున్నందుకు బాధగా ఉంది.. తెలంగాణ ప్రజలందరూ నా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు.. తెలంగాణ ప్రజలను ఎప్పుడూ మరవను-తమిళిసై..

ఎన్నికల కోడ్‌ మిర్యాలగూడలో రూ.5.73 కోట్లు బంగారం

నల్గొండ: ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడలో భారీగా బంగారం పట్టుబడింది. ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా.. మిర్యాలగూడ టౌన్‌ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్లు…

కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఎర్రవ్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమక్షంలో చేరిక….

ఒకవైపు తండ్రి అంత్యక్రియలు.. మరోవైపు పదో తరగతి పరీక్షలు

రాజన్న సిరిసిల్ల – ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రవణ్ అనే విద్యార్థి తండ్రి రవి అనారోగ్య కారణాలతో మరణించాడు. ఈరోజు రవి అంత్యక్రియలు ఉండగా పుట్టెడు దుఃఖంలోనే శ్రవణ్ పరీక్షలకు హాజరై, దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్ష రాసాడు.

జగిత్యాల ప్రధాని సభలో బండి సంజయ్ వ్యాఖ్యలు

రాముడి పేరు చెబితే కాంగ్రెస్, బీఆర్ఎసోళ్లు గజగజ వణుకుతున్నరు. బీజేపీ బరాబర్ శ్రీరాముడి పేరుతో ఎన్నికల్లో వెళుతుంది.. మీకు దమ్ముంటే బాబర్ పేరుతో ఓట్లడగండి.!

రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది

Trinethram News : హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే…

చేపల కాపలాకు కారులో వ్యక్తి .. దృష్టి మరల్చి ఎత్తుకెళ్లాడు

సంగారెడ్డి: చెరువులో చేపల కాపలాకు వచ్చిన వ్యక్తిని దృష్టి మరల్చి.. గుర్తుతెలియని దుండగుడు ఆయన కారును ఎత్తుకెళ్లాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఈ ఘటన జరిగింది.రామచంద్రాపురానికి చెందిన చిగురు శ్రీను.. రాయసముద్రం చెరువులో రెండేళ్ల పాటు చేపలు వేసుకుని పెంచుకునేందుకు కాంట్రాక్టు…

తెలంగాణ గవర్నర్ రాజీనామా

Trinethram News : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. గవర్నర్ గా రాజీనామా చేయటానికి కారణం.. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటమే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో.. సొంత…

ప‌ట్టాలు త‌ప్పిన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రైస్

Trinethram News : రాజస్థాన్ :మార్చి 18ఈ మ‌ధ్య కాలంలో రైళ్లు త‌రుచూ ప్ర‌మాదానికి గుర‌వుతున్నాయి. అధి కారులోప‌మో లేదా సాంకే తిక లోప‌మో గానీ ప్ర‌మాదా లు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లో సోమ‌వారం తెల్ల‌వారు జామునా సబర్మతీ-ఆగ్రా సూపర్…

You cannot copy content of this page