అయోధ్య రాముడి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి.. ఇక్కడ చూసేయండి!

అయోధ్య రాముడి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి.. ఇక్కడ చూసేయండి! అయోధ్య: అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఈ కార్యక్రమం…

సుపరిపాలన అంటే రామరాజ్యమే రాష్ట్రపతి ముర్ము

సుపరిపాలన అంటే రామరాజ్యమే రాష్ట్రపతి ముర్ము న్యూఢిల్లీ: సాహసం, కరుణ, కర్తవ్యనిష్ఠకు శ్రీరాముడు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఆదివారం ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు. 11 రోజులుగా అనుష్ఠాన దీక్ష పాటిస్తున్న…

అంబానీ నివాసంపై ‘జై శ్రీరామ్’ నినాదాలు!

అంబానీ నివాసంపై ‘జై శ్రీరామ్’ నినాదాలు..! అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ ముందు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇల్లు ‘ఆంటిలియా’ అందంగా ముస్తాబైంది. బాలరాముడి పవిత్రోత్సవం నేపథ్యంలో ఆయన ఇంటిపై ‘జై శ్రీరామ్’ నినాదాలు కనిపించాయి. దీనికి…

అయోధ్యలోని రామమందిరంపై బాంబులు వేస్తానని బెదిరించిన 21 ఏళ్ల మహ్మద్ ఇంతేఖాబ్‌

అయోధ్యలోని రామమందిరంపై బాంబులు వేస్తానని బెదిరించిన 21 ఏళ్ల మహ్మద్ ఇంతేఖాబ్‌. నేను దావూద్ ఇబ్రహీం ముఠాకు చెందిన ఉగ్రవాదిని, రామమందిరాన్ని బాంబులతో పేల్చివేస్తాను… నా పేరు ఛోటా షకీల్. మహ్మద్ ఇంతేఖాబ్‌ను బీహార్‌లోని అరారియా పోలీసులు అరెస్టు చేశారు.

ఇప్పట్లో ‘జమిలి’కుదరదు

ఇప్పట్లో ‘జమిలి’కుదరదు చాలా కొత్త ఈవీఎంలు కావాలి15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు ఖర్చు అవుతుంది: ఈసీ న్యూడిల్లీ : దేశంలో జమిలి ఎన్నికలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. జమిలి ఎన్నికలు జరిపించాలని మోదీ కంకణబద్ధులై ఉండగా… వద్దని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో…

రైల్వేలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు 

RRB: రైల్వేలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు  దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు) దరఖాస్తులు…

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరిచల్ మునాయి లో పర్యటించారు

తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరిచల్ మునాయి లో పర్యటించారు. రామసేతు నిర్మించిన చారిత్రాత్మక నేపధ్యం కలిగిన ఈ ప్రాంతాన్ని ప్రధాని సందర్శించారు. సముద్రంలో స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు .

మధ్యాహ్నం 2 గంటలకు అయోధ్యకు చంద్రబాబు

మధ్యాహ్నం 2 గంటలకు అయోధ్యకు చంద్రబాబు రేపు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు చంద్రబాబుకు ఆహ్వానం పంపిన రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు చంద్రబాబుతో కలిసి ఆయోధ్యకు వెళ్లనున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు

ప్రపంచంలోనే అతిపెద్ద తాళం ఇదే కావడం విశేషం

ప్రపంచంలోనే అతిపెద్ద తాళం ఇదే కావడం విశేషం. తాళాల నగరంగా పేరున్న ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్‌ కు చెందిన సత్య ప్రకాశ్‌ శర్మ , ఆయన భార్య రుక్మిణీ శర్మ ఈ తాళాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేశారు. రాముడికి అపర…

You cannot copy content of this page