ఖైదీలకు పిల్లల్ని కనే హక్కు కల్పించిన హైకోర్టు

ఖైదీలకు పిల్లల్ని కనే హక్కు కల్పించిన హైకోర్టు న్యూ ఢిల్లీ :డిసెంబర్ 29తమ వంశాన్ని నిలబెట్టు కునే హక్కు ఖైదీలకూ ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న వ్యక్తికి నాలుగు వారాల పాటు…

మళ్లీ స్పైవేర్‌ నిఘా

మళ్లీ స్పైవేర్‌ నిఘా – సీనియర్‌ పాత్రికేయులపైనే గురి– జాబితాలో ‘వైర్‌’ వ్యవస్థాపక సంపాదకులు– అదానీపై వార్తలు అందించే పాత్రికేయులు కూడా…– మోడీ ప్రభుత్వ నిర్వాకంపై అమ్నెస్టీ నివేదిక రాజకీయ ప్రత్యర్థులు, పాత్రికేయులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టేందుకు నరేంద్ర…

ప్రాణ ప్రతిష్టకు 7 రోజుల ముందు నుంచే పూజలు.. రామయ్య కళ్లకు కాటుక దిద్దనున్న ప్రధాని మోడీ

Ayodhya: ప్రాణ ప్రతిష్టకు 7 రోజుల ముందు నుంచే పూజలు.. రామయ్య కళ్లకు కాటుక దిద్దనున్న ప్రధాని మోడీ… జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా పవిత్రోత్సవం జరగనుంది.. అయితే ప్రాణ ప్రతిష్ట ముహార్తానికి ఏడు రోజుల ముందు పూజలు అంటే…

అయోధ్య ఎయిర్‌పోర్టు‌కు ‘మహర్షి వాల్మీకి ఎయిర్‌పోర్టు’గా నామకరణం

అయోధ్య ఎయిర్‌పోర్టు‌కు ‘మహర్షి వాల్మీకి ఎయిర్‌పోర్టు’గా నామకరణం ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అయోధ్య ధామ్’గా కొత్త పేరు ప్రకటన గతంలో ఉన్న ‘మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం’ పేరు మార్పురేపు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర…

నేడు మేడిగడ్డకు మంత్రుల బృందం

Medigadda Dam: నేడు మేడిగడ్డకు మంత్రుల బృందం.. Kaleshwaram Project: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి అనేక కారణాల్లో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం. ఈ కుంగుపాటుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి ఉన్న మంచి పేరు కాస్తా…

మోదీ నూతన సంవత్సర కానుక

Petrol Price: మోదీ నూతన సంవత్సర కానుక… పెట్రోల్ ధరలు తగ్గనున్నాయ్..! ఢిల్లీ: వాహన చోదకులకు గుడ్ న్యూస్. ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. 2024లో లోక్‌సభ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందే పెట్రోల్,…

నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : కాంగ్రెస్ అంటే బీజేపీకి భ‌యం..నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ Rahul Gandhi : నాగపూర్ – మ‌హారాష్ట్ర లోని నాగ‌పూర్ లో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆవిర్భావ వేడుక‌లు ఘ‌నంగా చేప‌ట్టారు. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్…

దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్ట్‌ల్లో హైఅలర్ట్‌

Threat Mail: ఎయిర్‌పోర్ట్‌లను పేల్చేస్తామని ఈ-మెయిల్‌.. దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్ట్‌ల్లో హైఅలర్ట్‌ ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. జైపూర్, ఢిల్లీ, లక్నో, చండీగఢ్, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ విమానాశ్రయాలపై బాంబులు వేస్తామని మెయిల్ లో రాశారు. ఈ సందేశం…

26 వేలకిపైగా కానిస్టేబుల్ పోస్టులు

SSC Jobs: 26 వేలకిపైగా కానిస్టేబుల్ పోస్టులు.. దరఖాస్తులకు గడువు దగ్గరపడుతోంది.. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే…

పేద‌ల‌కు స‌ర్కార్ బియ్యం..త‌క్కువ ధ‌ర‌కే మోదీ విక్ర‌యం

harat Rice Nafed : పేద‌ల‌కు స‌ర్కార్ బియ్యం..త‌క్కువ ధ‌ర‌కే మోదీ విక్ర‌యం న్యూఢిల్లీ – దేశంలోని సామాన్యులు, నిరుపేద‌ల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు మోదీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వం. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బ‌తికే…

Other Story

You cannot copy content of this page