అనంతపురం జిల్లాలో బస్సు-ట్రాక్టర్‌ ఢీ: నలుగురి మృతి

Road Accident : అనంతపురం జిల్లాలో బస్సు-ట్రాక్టర్‌ ఢీ: నలుగురి మృతి అనంతపురం: బస్సు, ట్రాక్టర్‌ ఢీకొని నలుగురు మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నే మండలం కల్లూరు వద్ద చోటుచేసుకుంది. శనివారం వేకువ జామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను…

పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు ఒక్కటవ్వడం

పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు ఒక్కటవ్వడం..ఏపీలో సంచలనం… జగన్ కు ఇబ్బంది తప్పదు… ఎమ్మెల్యే సీట్ల మార్పుపై సీఎం జగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.. టికెట్లు మార్చడం చాలా కష్టమైన పని.. సీఎం చేయాలని సోనియాను అడిగినప్పుడు జగన్‌కు ఎదురైన ఫీలింగే ఎమ్మెల్యేల్లోనూ ఉంది..…

మరో మూడు రోజుల పాటు పెరగనున్న చలి తీవ్రత​!

మరో మూడు రోజుల పాటు పెరగనున్న చలి తీవ్రత​! ఏపిలో చలి కాలం తీవ్రత పెరగనుంది. గత ఐదు రోజులుగా చలి తీవ్రత రాత్రి – ఉదయం ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు పొడి గాలుల తీవ్రత పెరగడం వలన చలి…

అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు.. నియోజకవర్గాల వారీగా పవన్ సమీక్షలు

Janasena: అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు.. నియోజకవర్గాల వారీగా పవన్ సమీక్షలు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే అభ్యర్థుల…

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశం

AP News: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశం.. విజయవాడ: రెండో రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశమైంది. ఎన్నికల సన్నద్ధత, ఓట్ల జాబితాపై, టీడీపీ – వైసీపీ లు…

ఏపీలో రెండో రోజు సీఈసీ బృందం పర్యటన

ఏపీలో రెండో రోజు సీఈసీ బృందం పర్యటన. ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం. తొలిరోజు 18 జిల్లాల సమీక్ష. ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై సమీక్ష. ఏప్రిల్‌ నెలలో ఎన్నికలంటూ సీఈసీ సంకేతాలు. చెక్‌పోస్టులు, తనిఖీ…

తిరుపతిలో వెలిసిన నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు

తిరుపతిలో వెలిసిన నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు కోకిల డిజిటల్ మీడియాతిరుపతి :ప్రతినిధి చిత్తూరు జిల్లా:డిసెంబర్ 22ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ మళ్లీ అలజడి రేపుతోంది. కేరళ, ఇతర రాష్ట్రాల్లో కొత్తవేరియంట్‌ కేసులు నమోదవుతుండగా… రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూడడం…

పుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డికి చేదు అనుభవం

బ్రేకింగ్ కడప జిల్లా పుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డికి చేదు అనుభవం మైదుకూర్ సర్కిల్ లో చిత్తా కారును అడ్డుకున్న అంగన్ వాడీ కార్యకర్తలు మాపై జులం చేయడం కాదు మాకు న్యాయం చేయండి అంటూ నిలదీత మమ్మల్ని…

తప్పులు లేని ఓటరు జాబితాను తయారు చేస్తున్నాం

తప్పులు లేని ఓటరు జాబితాను తయారు చేస్తున్నాం. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఎన్నికల అధికారి మరియు సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ… ఆదోని/ డిసెంబర్ 22 :- తప్పులు లేని ఓటరు జాబితాను తయారు చేస్తున్నామని సబ్ కలెక్టర్…

కమలాపురం కరువు పై 23న ముఖ్యమంత్రి ఎదుట నిరసన కు రైతులు తరలి రావాలి

కమలాపురం కరువు పై 23న ముఖ్యమంత్రి ఎదుట నిరసన కు రైతులు తరలి రావాలి నియోజకవర్గ రైతులకు సాయినాథ్ శర్మ పిలుపు కమలాపురం నియోజకవర్గం లో కరువు పరిస్థితులు విలయ తాండవం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళే విధంగా…

You cannot copy content of this page