ANDHRAPRADESH ఏపీలో రెండో రోజు సీఈసీ బృందం పర్యటన trinethramnews డిసెంబర్ 23, 2023 WhatsApp Image 2023 12 23 at 2.12.37 PM TRINETHRAM NEWSఏపీలో రెండో రోజు సీఈసీ బృందం పర్యటన.ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం. తొలిరోజు 18 జిల్లాల సమీక్ష.ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై సమీక్ష. ఏప్రిల్ నెలలో ఎన్నికలంటూ సీఈసీ సంకేతాలు.చెక్పోస్టులు, తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరా తీస్తున్న సీఈసీ బృందం. Post navigationPrevious Previous post: జమ్ముకశ్మీర్ పూంచ్ సెక్టార్లో ఆర్మీ వాహనంపై దాడిNext Next post: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశం Related News ANDHRAPRADESH MP Comments : చలాన్లు ఈపరితంగా వేస్తున్నారు . ఎంపీ కామెంట్స్ జూన్ 26, 2026 0 ANDHRAPRADESH Collector Issues Warning : జిల్లా కలెక్టర్ వార్నింగ్ జూన్ 26, 2026 0