సముద్ర తీరం లో విద్యార్ధులు గల్లంతు

సముద్ర తీరం లో విద్యార్ధులు గల్లంతు శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిగల పుట్టుగ సముద్ర తీరం లో దుర్ఘటన ఇచ్చాపురం మండలం బెల్లపడ ప్రాంతానికి చెందిన ఆశి, జయరాం (13) గల్లంతు చందు, మేఘన సురక్షితం జయరామ్ కోసం మత్స్య…

జగన్ అంత ఈజీగా తన అధికారాన్ని వదులుకుంటారా?

జగన్ అంత ఈజీగా తన అధికారాన్ని వదులుకుంటారా..? రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది అభ్యర్థులను మార్చేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. అందులో కొందరికి స్థానచలనం కల్పించాలని చూస్తున్నారు. అయితే ఇది సాహసంతో కూడుకున్న పని అయినా.. బిజెపి అనుసరిస్తున్న ఫార్ములానే జగన్ కొనసాగిస్తున్నారు.…

ఎస్పీ క్యాంపు కార్యాలయంలో వార్షిక నేరాలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ

బాపట్ల జిల్లా: బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో వార్షిక నేరాలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ …. పోలీసు డిపార్ట్మెంట్ 2023 లో చేసిన పనులు గతంలో కంటే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది…

ప్రారంభమయిన ఆడుదాం ఆంధ్ర

తాడేపల్లి ప్రారంభమయిన ఆడుదాం ఆంధ్ర తాడేపల్లి లో ప్రారంభించిన MTMC కార్పొరేషన్ నగర అధ్యక్షులు వేమరెడ్డి ఇతర అధికారులు ఆడుదాం ఆంధ్ర అద్భుతమైనప్రభుత్వ పథకం యువతకు స్ఫూర్తిదాయక పథకం ఇటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి జగన్ కు ధన్యవాదాలు ఈ అవకాశాన్ని…

గ్రావెల్‌ మాఫియాకు వ్యతిరేకంగా ధూళిపాళ్ల పాదయాత్ర

Dhulipalla: గ్రావెల్‌ మాఫియాకు వ్యతిరేకంగా ధూళిపాళ్ల పాదయాత్ర చేబ్రోలు: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా ధనదాహానికి 700 ఎకరాలకు పైగా పండ్ల తోటలు కనుమరుగయ్యాయని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.. అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ ఆయన…

ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది: లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది: లోకేశ్ AP: సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేశారని TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యమాంధ్రప్రదేశ్ గా…

అనంతపురం అర్బన్ నియోకవర్గం పరిధిలోని PTC గ్రౌండ్ లో

అనంతపురం అర్బన్ నియోకవర్గం పరిధిలోని PTC గ్రౌండ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి…

సమ్మె సైరన్‌ మోగించిన పారిశుద్ధ్య కార్మికులు

Andhra News : సమ్మె సైరన్‌ మోగించిన పారిశుద్ధ్య కార్మికులు.. అమరావతి: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య, ఇంజినీరింగ్‌ ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేయాలంటూ మంగళవారం…

ఏపీ వ్యాప్తంగా సమ్మెలోకి దిగిన మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ కార్మికులు

శ్రీకాకుళం జిల్లా: ఏపీ వ్యాప్తంగా సమ్మెలోకి దిగిన మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ కార్మికులు కార్పోరేషన్, మున్సిపాలిటీ లలో నిరవధిక సమ్మెలోకి 40 వేల మంది కార్మికులు ఉదయం నుండి పారిశుధ్య పనులకు వెళ్లకుండా నిరసన తెలియజేస్తున్న కార్మికులు ఈ…

అంగన్వాడి వర్కర్స్ యూనియన్ కు చర్చలకు పిలిచిన ప్రభుత్వం

అంగన్వాడి వర్కర్స్ యూనియన్ కు చర్చలకు పిలిచిన ప్రభుత్వం గత 15 రోజులుగా అంగన్వాడి వర్కర్స్ విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఒకసారి చర్చలకు వెళ్ళినా ఆ చర్చలు విఫలం అవ్వటంతో సమ్మెను కొనసాగించారు. ఈ రోజు సాయంత్రం…

You cannot copy content of this page