తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులకు మనవి

తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులకు మనవి స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ & వెబ్సైట్ కమిటీ వెలువరించిన మూడు గ్రంథాలపై సమాలోచన కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు కమ్మ కళ్యాణ…

21 మంది తో మూడవ జాబితా విడుదల

21 మంది తో మూడవ జాబితా విడుదల.. మూడవ జాబితా విడుదల చేయనున్న బొత్స సత్యనారాయణ, సజ్జ రామకృష్ణారెడ్డి. 4వ జాబితాలో మరి కొందరి పేర్లు వెల్లడించే అవకాశం

సంక్రాంతికి ఊరెళ్తాను రక్షణ కల్పించండి : హైకోర్టులో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్

సంక్రాంతికి ఊరెళ్తాను… రక్షణ కల్పించండి: హైకోర్టులో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ పోలీసులు ఇప్పటికే తనపై 11 కేసులు పెట్టారని.. మరో కేసు పెట్టే అవకాశముందని కోర్టుకు తెలిపిన రఘురామ.. గతంలో సీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేసి చిత్రహింసలకు…

కండల వీరుడు వడ్డే ఓబన్న 217 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

కండల వీరుడు వడ్డే ఓబన్న 217 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా గిద్దలూరు స్వాతంత్ర సమరయోధులు కండల వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి నమ్మిన బంటు వడ్డే ఓబన్న జయంతి గిద్దలూరులో ని తహసీల్దార్ ఆఫీస్ ఆవరణమునందు ఘనంగా…

బీజేపీకి జయసుధ కిషన్ రెడ్డికి పంపిన రాజీనామా

బీజేపీకి జయసుధ బై.. కిషన్ రెడ్డికి పంపిన రాజీనామా లేఖ లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వరుస షాకులు ఇప్పటికే విక్రమ్ గౌడ్ రాజీనామా జయసుధ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం

తన అనుచరులతో కలిసి ఉండవల్లి లో నారా లోకేష్ ని కలిసిన ఎం. ఎస్ బేగ్

Trinethram News : 11th Jan 2024 : అమరావతి తన అనుచరులతో కలిసి ఉండవల్లి లో నారా లోకేష్ ని కలిసిన ఎం. ఎస్ బేగ్ తెలుగుదేశం లోనే తామంతా కొనసాగుతామని స్పష్టం చేసిన బేగ్, అతని అనుచరులు బేగ్…

ఏలూరు బైపాస్ లో రత్న బార్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం లో భార్యాభర్తలు స్పాట్ లో మృతి

Trinethram News ఏలూరు బైపాస్ లో రత్న బార్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం లో భార్యాభర్తలు స్పాట్ లో మృతి. వివరాలలోకేళితే పెదవేగి మండలంమండూరు పంచాయతీ వెంగమ్ పాలెం లో నడిమి గూడెం కు చెందిన చవట పల్లి రాటాలు.…

టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం

Trinethram News : అమరావతి టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం సీఈవో ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు సేకరిస్తున్న డీఈవోలు ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని నిన్న సీఈసీ భేటీలో ప్రస్తావన…

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రైళ్ల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రైళ్ల ప్రారంభం రేపు గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుబ్బల్లి – నర్సాపూర్, విశాఖపట్టణం – గుంటూరు, నంద్యాల – రేణిగుంట రైళ్ల ప్రారంభం. ఈ నెల 12 నుంచి ప్రయాణికులకు…

ఏపీకి కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల పంట

ఏపీకి కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల పంట అవార్డులు గెలుచుకున్న పులివెందుల మున్సిపాలిటీ వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు అత్యంత పరిశుభ్రంగా నగరాలను తీర్చిదిద్దినందుకుగాను అవార్డులు

You cannot copy content of this page