నాలుగు పార్టీలు – రెండు కుటుంబాలు

నాలుగు పార్టీలు……..- రెండు కుటుంబాలు……. విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ మొత్తం రెండు కుటుంబాల చుట్టూనే నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు..రెండు ప్రాంతీయ పార్టీల పగ్గాలు కేవలం రెండు కుటుంబాల చేతిలోనే ఉండడం బహుశా ఏపీలో ఎన్నడూ చూడని…

టీడీపీ అధినేత చంద్రబాబు హెలికాప్టర్ రాంగ్ డైరెక్షన్ లో ప్రయాణం

మొత్తానికి అరుకు చేరిన నారా చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు హెలికాప్టర్ రాంగ్ డైరెక్షన్ లో ప్రయాణం…❓ నిర్దేశిత మార్గం లో కాకుండా వేరే మార్గం లో చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణం…❗ విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే మార్గం లో రాంగ్…

చంద్రబాబు హెలికాప్టర్‌ ప్రయాణంలో కలకలం

చంద్రబాబు హెలికాప్టర్‌ ప్రయాణంలో కలకలం. ఏటీసీతో పైలట్‌కు సమన్వయ లోపం.. నిర్దేశించిన మార్గంలో వెళ్లని పైలట్‌, రాంగ్‌రూట్‌లో వెళ్తున్నట్టు హెచ్చరించిన ఏటీసీ.. ఏటీసీ హెచ్చరికలతో వెనుదిరిగిన హెలికాప్టర్‌.. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి. విశాఖ నుంచి అరకు సభకు…

ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు

ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు నియోజకవర్గ ఇన్ఛార్జుల ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు చేస్తోంది. ఈరోజు లేదా సోమవారం లిస్ట్ విడుదల చేసే అవకాశముంది. ఆశావహులు, సిట్టింగ్ MLAలు అమరావతికి క్యూ కడుతున్నారు. CM, అధిష్ఠాన పెద్దలతో కలిసి తమ సీటుపై…

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.?

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.? తిరువూరు వైసీపీ ఇన్ఛార్జుగా నల్లగట్ల స్వామిదాస్ నియామకం కాగా, ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా దేవదత్ ఉండగా, ఆయనకు టికెట్ కేటాయింపుపై సందిగ్ధత…

విశాఖ దువ్వాడ నాగదేవత గుడి వద్ద టిప్పర్ ఢీ కొట్టి ఇద్దరు మృతి

విశాఖ: గాజువాక. విశాఖ దువ్వాడ నాగదేవత గుడి వద్ద టిప్పర్ ఢీ కొట్టి ఇద్దరు మృతి.. వివరాల్లోకి: గాజువాక నుండి సబ్బ వరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటి చేసుకుంది కొల్లి వెంకటప్రసాద్ (31), తన అన్న కూతురు కొల్లి హషిణి…

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేశారు. అయితే కారులో తరలిస్తున్న రూ.2.25 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు.…

మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష

మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష విజయవాడ: కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాలులో వీరి దీక్ష కొనసాగుతోంది.. ఫంక్షన్ హాలు ఖాళీ…

నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి

నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి అమరావతి:జనవరి 20ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇవాళ‌ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల. వైఎస్‌ ఘాట్‌ దగ్గర షర్మిల నివాళులర్పిస్తారు. రాత్రికి ఇడుపులపాయలోనే బస…

నేడు అరకు, మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు

నేడు అరకు, మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు.. అల్లూరి సీతారామరాజు అంబేడ్కర్, కోనసీమ జిల్లాల్లో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.. అరకు మండపేటలో జరిగే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.. ఇందుకోసం టీడీపీ, జనసేన నేతలు పెద్ద మొత్తంలో…

You cannot copy content of this page