వైసిపి అరాచక ప్రభుత్వం ఇంటికి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

వైసిపి అరాచక ప్రభుత్వం ఇంటికి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు ఓ ప్రకటనలో మాట్లాడుతూ. బాపట్ల:- వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో ఆదాయం పెరగలేదు ఉద్యోగాలు రాలేదు,…

20% మధ్యంతర భృతి ప్రకటించాలి

20% మధ్యంతర భృతి ప్రకటించాలి తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే 20 శాతం మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ (ఐ ఆర్) ప్రకటించాలి.ఉద్యోగ ఉపాధ్యాయలకు చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించాలి అని ఏపీ టీచర్స్ జేఏసీ చైర్మన్ ఏపీ…

బిల్లులు లేకుండానే అక్రమంగా ఇసుక తరలింపు??

జిల్లా: గుంటూరుసెంటర్: తాడేపల్లి గుండిమెడ ఇసుకరీచ్ లో రగడ బిల్లులు లేకుండానే అక్రమంగా ఇసుక తరలింపు?? అదనపు చార్జీల పేరుతో ఇసుక బాదుడు కృష్ణానదిలో ఇసుక తవ్వకాలకు అడ్డు అదుపు లేదు… పట్టుకునేది ఎవరు అడ్డుకునేదిఎవరు.. అటు వైపు కన్నెత్తి చూడని…

షర్మిల వాడిన భాష సరికాదు

అమరావతి షర్మిల వాడిన భాష సరికాదు.. షర్మిల వ్యాఖలు మా అందరికీ బాధ కలిగించాయి.. రాష్ట్రానికి, వైఎస్‌ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది.. చంద్రబాబు, కాంగ్రెస్‌ కలిసి జగన్‌పై అక్రమ కేసులు బనాయించారు.. కాంగ్రెస్‌లో చేరాక షర్మిల యాస, భాష…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల చివరిలో రాష్ట్ర పర్యాటక

జనంలోకి జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల చివరిలో రాష్ట్ర పర్యాటక ప్రతి రోజు 3 సభలలో పాల్గోనేలా కార్యాచరణ సిద్ధం చేసిన జనసేన నేతలు రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాటం చేసే సమయంలో అందరిని కలుపునేలా ప్రణాళికలు

ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల

ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల.. ఏఐసీసీ ఇచ్చిన నియామకపత్రాన్ని షర్మిలకు అందించిన గిడుగు రుద్రరాజు, రఘువీరా.. కాసేపట్లో షర్మిల అధ్యక్షతన ఏపీసీసీ కార్యవర్గ సమావేశం.. షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఆర్కేఆర్కేకి కండువా కప్పి పార్టీలోకి…

డోన్ ఎమ్మెల్యేగా కోట్ల, అనంతపురం ఎంపీగా కాల్వ?

డోన్ ఎమ్మెల్యేగా కోట్ల, అనంతపురం ఎంపీగా కాల్వ? రానున్న ఎన్నికల్లో 58 మంది అసెంబ్లీ అభ్యర్థులు,10 మంది పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేస్తూ వైఎస్సార్‌సీపీ నాలుగు జాబితాలను విడుదల చేసింది. విపక్ష టీడీపీ అభ్యర్థుల జాబితాపై ఇప్పుడు అంచనాలు మళ్లుతున్నాయి.పొంగల్ తర్వాత…

భీమిలిలో ఈ నెల 27న వైసీపీ ఎన్నికల శంఖారావ సభ

భీమిలిలో ఈ నెల 27న వైసీపీ ఎన్నికల శంఖారావ సభ సభ ఏర్పాటు కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్న వై వి సుబ్బారెడ్డి 3 లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు భీమిలి, ఆనందపురం మండలాల్లో పలు లేఅవుట్ల పరిశీలన అదేరోజు పార్టీ…

ఈ నెల 23 నుంచి జనంలోకి వైఎస్ షర్మిల

ఈ నెల 23 నుంచి జనంలోకి వైఎస్ షర్మిల.. ఇచ్చాపురం నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం.. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజల్లోకి షర్మిల.. ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు, కేడర్ కు షర్మిల పర్యటనపై సమాచారం..

జనసేన- బీజేపీ పొత్తు కొనసాగుతుంది

జనసేన- బీజేపీ పొత్తు కొనసాగుతుంది.. తర్వాత నిర్ణయం అధిష్టానానిదే.. టీడీపీ- వైసీపీ ప్రభుత్వాలు కేంద్ర పథకాలను హైజాగ్ చేశాయి.. ఓర్వకల్లు విమానాశ్రయానికి నిధులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం.. రామ ప్రతిష్ట రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం శోచనీయం- పురంధేశ్వరి

You cannot copy content of this page