భీమిలిలో ఈ నెల 27న వైసీపీ ఎన్నికల శంఖారావ సభ
సభ ఏర్పాటు కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్న వై వి సుబ్బారెడ్డి
3 లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు
భీమిలి, ఆనందపురం మండలాల్లో పలు లేఅవుట్ల పరిశీలన
అదేరోజు పార్టీ కార్యకర్తలతో సీఎం జగన్ ప్రత్యేక సమావేశం


