ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేకపోవడం విశేషం

ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేకపోవడం విశేషం NTR, YSR సంబంధీకులే 4 పార్టీల చీఫ్లు APCC చీఫ్ షర్మిల ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో ఓ అరుదైన పరిస్థితి ఆవిష్కృతమైంది. ఇక్కడి 4 పార్టీల అధ్యక్షులుగా NTR, YSR సంబంధీకులే ఉన్నారు.…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో వై నాట్ 175.. నినాదంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహాలతో ముందుకువెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అభ్యర్థుల…

రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

అమరావతి రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటనకు శ్రీకారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ ఈ నెల 23న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పర్యటన…

ఎల్లుండి రాష్ట్ర బంద్ కు అఖిల పక్ష ట్రేడ్ యూనియన్ ల పిలుపు

ఎల్లుండి రాష్ట్ర బంద్ కు అఖిల పక్ష ట్రేడ్ యూనియన్ ల పిలుపు AP: అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు ఈ నెల 24న రాష్ట్ర బందు పిలుపునిచ్చాయి. అంగన్వాడీల చలో విజయవాడను…

షర్మిల కి కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

షర్మిల కి కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి షర్మిల కాదు.. ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్నిఇరకాటంలో పెట్టలేరు పక్కరాష్ట్రం నుంచి వచ్చి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్లు ఎవరు? రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నా..మాతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తాం తెలంగాణలో రాజకీయాలు…

బేతపూడి గ్రామం నుండి 60మంది వైసిపి నాయకులు టిడిపి లోకి చేరిక

బేతపూడి గ్రామం నుండి 60మంది వైసిపి నాయకులు టిడిపి లోకి చేరిక స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బాపట్ల మండలం బేతపూడి గ్రామం నుండి సుమారు 60మంది వైసిపి నాయకులు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన…

గవర్నర్ తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా భేటీ

గవర్నర్ తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా భేటీ జాతీయ ఓటరు దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని వినతి విజయవాడ: ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ అబ్దుల్ నజీర్ అహ్మద్ తో రాష్ట్ర ఎన్నికల ప్రధాన…

కొప్పుకొండ గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ

వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ మండలం కొప్పుకొండ గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, వైయస్సార్ రైతు భరోసా కేంద్రం మరియు వైయస్సార్ హెల్త్ సెంటర్ నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, నూతన భవనాలను ప్రారంభించిన…

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 200 కుటుంబాల చేరిక

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 200 కుటుంబాల చేరిక వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం కొప్పుకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల తెలుగుదేశం పార్టీ నుండి 200 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి…

YSR పార్టీకి 30 కుటుంబాలు రాజీనామా అనంతరం టీడీపి లొకి చెరిక

శ్రీ సత్యసాయి జిల్లాధర్మవరం నియోజకవర్గం 22-01-2024 YSR పార్టీకి 30 కుటుంబాలు రాజీనామా అనంతరం టీడీపి లొకి చెరిక బీసీల ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి -మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ…

You cannot copy content of this page