కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు

అమరావతి కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కోడికత్తి శ్రీను తరుపు పిటిషన్ దాఖలు చేసిన సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు,హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి మహేష్ పిటిషన్ అనుమతించిన హైకోర్టు నేడు విచారణ…

నేడు ‘వైఎస్సార్‌ ఆసరా’ నాలుగో విడత క్రింద

నేడు ‘వైఎస్సార్‌ ఆసరా’ నాలుగో విడత క్రింద ..79 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.6,395 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్ 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల మేర అప్పులున్నాయి.…

నేటి నుండి చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో సమీక్ష

అమరావతి :- నేటి నుండి చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో సమీక్ష అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టనున్న చంద్రబాబు “రా కదలి రా” కార్యక్రమంవాయిదా వేసుకొని మరి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదటి జాబితా విడుదల కోసం RS టీం… ప్రశాంత్ కిషోర్…

ఐదో జాబితా పై వైసీపీ అధినాయకత్వం కసరత్తు కొనసాగుతుంది

ఐదో జాబితా పై వైసీపీ అధినాయకత్వం కసరత్తు కొనసాగుతుంది. నేడో.. రేపో విడుదల చేసే అవకాశం ఐదో జాబితా పై వైసీపీ అధినాయకత్వం కసరత్తు కొనసాగుతుంది.ఈ రోజు కూడా అనేక మంది ఎమ్మెల్యేలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వెళ్లిందని…

విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్

విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్ ఫిబ్రవరి మొదటి వారంలో భూమి పూజ విశాఖపట్నం కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి చెప్పారు. ఆమె సోమవారం…

నేడే వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత అమౌంట్ విడుదల

నేడే వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత అమౌంట్ విడుదల నేటి నుంచి రెండు వారాల పాటు సుమారు 78.94 లక్షల మంది మహిళల ఖాతాలో రూ.6,394.80 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం.. నేడు అనంతపురం జిల్లా ఉరవకొండ లో ఈ కార్యక్రమానికి…

అంగన్‌వాడీ లతో… ప్రభుత్వ చర్చలు సఫలం

అమరావతి అంగన్‌వాడీ లతో… ప్రభుత్వ చర్చలు సఫలం… సమ్మె విరమించిన అంగన్వాడీలు… నేటి నుంచి వీధుల్లో చేరనున్న అంగన్వాడీ వర్కర్స్ మొత్తం 10 డిమాండ్లను అంగీకరించిన ప్రభుత్వం జూలై నెలలో జీతాలు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఉద్యమ కాలంలో అంగన్వాడీలకు జీతాలు…

ఐదు శతాబ్దాల హిందువుల కల నేడు సాక్ష్యాత్కారం అయింది-మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి

ఐదు శతాబ్దాల హిందువుల కల నేడు సాక్ష్యాత్కారం అయింది-మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి నేడు అయోధ్య భవ్యమందిరం ప్రారంభం అయిన సంద్భంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా రామ్‌లల్లా (బాలరాముడి) విగ్రహా ప్రతిష్ఠాపన జరిగినా సందర్బంగా శ్రీ సత్య…

అంగన్వాడీలకు షాక్.. 26 నుంచి కొత్త దరఖాస్తుల స్వీకరణ?

అంగన్వాడీలకు షాక్.. 26 నుంచి కొత్త దరఖాస్తుల స్వీకరణ? నెల రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీల తొలగింపునకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. వారి స్థానాల్లో భర్తీ చేసేందుకు ఈ నెల 25న నోటిఫికేషన్ ఇచ్చి, 26 నుంచి ఆన్లైన్…

ఈనెల 25లోగా ఎన్నికలతో సంబంధం ఉన్నతాధికారులను బదిలీ చేయండి

ఈనెల 25లోగా ఎన్నికలతో సంబంధం ఉన్నతాధికారులను బదిలీ చేయండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపధ్యంలో ఒకే ప్రాంతంలో మూడేళ్ళు సర్వీసు పూర్తి చేసుకునే ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులు, సిబ్బందిని…

You cannot copy content of this page