గెలిపించండి.. అవినీతి లేకుండా పని చేస్తా..

గెలిపించండి.. అవినీతి లేకుండా పని చేస్తా.. బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు ప్రతిష్టాత్మకంగా…

భాజపాతో వైకాపాది కంటికి కనిపించని పొత్తు: వైఎస్‌ షర్మిల

భాజపాతో వైకాపాది కంటికి కనిపించని పొత్తు: వైఎస్‌ షర్మిల Trinethram News : విశాఖ: రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. పాలకపక్షం, ప్రతిపక్షం భాజపాతో ములాఖత్‌ అయ్యాయని ఆరోపించారు.. విశాఖలో పార్టీ కార్యకర్తల…

ఏపీలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు

ఏపీలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు వివాహ నమోదుకు ఇకపై రూ.500 చెల్లించాల్సిందే సెలవు రోజుల్లో అయితే రూ.5 వేలు ఫీజు మ్యారేజ్ రికార్డుల పరిశీలనకు ఇప్పుడున్న రూ.1 ఫీజు రూ.100 కు పెంపు

వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్

వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్ ఓ కిడ్నాప్ కేసులో దస్తగిరిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు 86 రోజులుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి ఈ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం

పర్చూరు వద్దు.. చీరాల ముద్దు!

పర్చూరు వద్దు.. చీరాల ముద్దు..! చీరాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఆమంచి కృష్ణమోహన్… ఇదే విషయంపై తన అనుచరులతో గత రాత్రి మోటుపల్లిలో మంతనాలు.. సీఎం జగన్ సైతం చీరాల సీటుపై స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఆమంచి అభిమానులు ప్రచారం…

షర్మిల రాకతో వైసీపీ పని అయిపోయింది.. జగన్ పై జాలి కలుగుతోంది: విష్ణుకుమార్ రాజు

షర్మిల రాకతో వైసీపీ పని అయిపోయింది.. జగన్ పై జాలి కలుగుతోంది: విష్ణుకుమార్ రాజు వైసీపీలో ఉన్న చాలా మంది కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారేనన్న విష్ణు రాజు వైసీపీ ఒక దిక్కుమాలిన పార్టీ అని వ్యాఖ్య షర్మిల వల్ల 10…

జగన్‌ ‘వైనాట్‌ 175’ వెనుక దొంగ ఓట్ల కుట్ర: పురందేశ్వరి..

జగన్‌ ‘వైనాట్‌ 175’ వెనుక దొంగ ఓట్ల కుట్ర: పురందేశ్వరి.. Trinethram News : విజయవాడ: సీఎం జగన్‌ ‘వైనాట్‌ 175’ వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనే కుట్ర దాగి ఉందని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి…

షర్మిలకు సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్

షర్మిలకు సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో చూపించాలని వైవీ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్ ఆ సవాల్ తాను స్వీకరిస్తున్నానన్న కాసు మహేశ్ గురజాల గల్లీల్లో అభివృద్ధిని చూపిస్తానని వ్యాఖ్య

గణతంత్ర దినోత్సవ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) బాపట్ల

గణతంత్ర దినోత్సవ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) బాపట్ల శాఖ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి సూళ్ళూరు యచంద్ర మరియు RSS నగర కార్యవాహ ఉపేంద్ర గారు గారు…

మొదటి దరఖాస్తు స్వీకరించనున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ మాణిక్ ఠాగూర్

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసే ఆశావాహుల దరఖాస్తులు స్వీకరణ. నేటి నుంచి విజయవాడ, ఆంధ్ర భవన్ లో దరఖాస్తుల స్వీకరణ. మొదటి దరఖాస్తు స్వీకరించనున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ మాణిక్ ఠాగూర్.

You cannot copy content of this page