వైఎస్ షర్మిలా రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించుటకు బస్సు యాత్ర

ఏపిసిసి నూతన అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించుటకు బస్సు యాత్ర వాహానం సంసిద్ధం…

ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు 27 నుంచి రిజిస్ట్రేషన్స్

ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు 27 నుంచి రిజిస్ట్రేషన్స్ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 31.19 లక్షల మంది ఆశ్రయం లేని పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చింది. ఈ నెల 27 నుంచి ఆ…

వైసీపీలో ఐదో లిస్టుపై కొనసాగుతున్న కసరత్తు

వైసీపీలో ఐదో లిస్టుపై కొనసాగుతున్న కసరత్తు.. జాబితాలో 15 మంది పేర్లు ఉండే అవకాశం ఇప్పటికే మార్చిన చోట మళ్లీ మార్పులు ఉండే చాన్స్‌.. ఇప్పటికే 58 అసెంబ్లీ, 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించిన అధిష్ఠానం వైసీపీ 5వ…

కాసేపట్లో ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ప్రారంభించనున్న సీఎం

కాసేపట్లో ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ప్రారంభించనున్న సీఎం 300 సెల్ టవర్లను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు.. అర్హులు ఎవరంటే?

290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు.. అర్హులు ఎవరంటే..? నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌‌లోని డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్(DL Posts) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు అదనంగా మరో…

కోటబొమ్మాళి లో చిన్నారి పై లైంగిక దాడి చేసిన సొంత తాత

కోటబొమ్మాళి లో చిన్నారి పై లైంగిక దాడి చేసిన సొంత తాత అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల మనవరాలిపై సొంత తాత అత్యాచారానికి పాల్పడిన ఘటన కోటబొమ్మాళి మండలంలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. ఈ నెల 19న జరిగిన ఈ ఘటన…

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’Trinethram News : నినాదాలతో దద్దరిల్లిన విశాఖ. విశాఖ ఉక్కు కర్మాగారం నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలపడం జరిగింది.నష్టాల పేరు చెప్పి ప్రైవేటీకరణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారు.…

చెట్టుకు పాలు కారడాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు

అన్నమయ్య జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓదివీడులో చెట్టుకు పాలు కారడాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు… ఎర్రంరాజుగారి పల్లె ప్రభుత్వ పాఠశాల సమీపంలో దగ్గర వింత ఘటన చోటుచేసుకుంది… సుమారు 30ఏళ్ల వయసున్న వేపచెట్టు నుండి…

నేడు మంగళగిరి ఎయిమ్స్ లో పర్యటించనున్న కేంద్ర మంత్రి

నేడు మంగళగిరి ఎయిమ్స్ లో పర్యటించనున్న కేంద్ర మంత్రి ఈరోజు ఉదయం 10:30 ని.లకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ మంగళగిరిలోని ఎయిమ్స్ లో పర్యటించనున్నారు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్లతో…

కాంగ్రెస్ మా సోదరిని ప్రయోగించింది.. దేవుడే గుణపాఠం చెబుతాడు : సీఎం జగన్

కాంగ్రెస్ మా సోదరిని ప్రయోగించింది.. దేవుడే గుణపాఠం చెబుతాడు : సీఎం జగన్ Trinethram News : తిరుపతి, జనవరి 24: కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తోందని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు.…

You cannot copy content of this page