మీరు చొక్కాలు మడతపెడితే… మేం కుర్చీలు మడతపెట్టడమే!: నారా లోకేశ్

ఉత్తరాంధ్రలో టీడీపీ శంఖారావం యాత్ర నెల్లిమర్లలో బహిరంగ సభకు హాజరైన నారా లోకేశ్ పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక జగన్ కు దమ్ముంటే యువత వద్దకు వెళ్లాలని సవాల్

వైసీపీ కీలక నేతలపై ఈసీ కి ఫిర్యాదు చేసిన టీడీపీ

తాడేపల్లి వైసీపీలోని ఇద్దరు ముఖ్య నేతలపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. సజ్జలకు పొన్నూరు, మంగళగిరిలో రెండు ఓట్లు ఉండటంపై చర్యలు తీసుకోవాలని కోరారు.…

60 కంపెనీల్లో ఉద్యోగాల కోసం వందలాది మంది దరఖాస్తులు

Trinethram News : విజయవాడ: టీడీపీ సీనియర్ నేతలు కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం కేశినేని చిన్ని మాట్లాడుతూ.. 60 కంపెనీల్లో ఉద్యోగాల కోసం వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు.…

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం

Trinethram News : ఉండవల్లి(అమరావతి).. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో…

ఏసీబీ కి చిక్కిన నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ లచ్చు నాయక్

నల్లగొండ జిల్లా :- హాస్పిటల్ కి మెడిసిన్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్. సూపర్డెంట్ లచ్చు నాయక్ ఇబ్బంది పెట్టడంతో ముందుగానే ఏసీబీ అధికారులను కలిసిన కాంట్రాక్టర్. లచ్చు నాయక్ ఇంట్లో…

బాలికలకు మద్యం తాగించి రాత్రంతా నిర్బంధించి అఘాయిత్యం

నరసరావుపేటలో దారుణం.. బాలికలను గదికి రప్పించి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగించిన నిందితులు మత్తులోకి చేరుకోగానే లైంగిక దాడి రాత్రయినా ఇంటికి చేరుకోకపోవడంతో బాలికల కుటుంబ సభ్యులు ఆందోళన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి అమ్మాయిలను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి…

బర్డ్‌ఫ్లూ విజృంభణ.. చికెన్‌ షాపుల మూసివేతకు కలెక్టర్‌ ఆదేశం

Trinethram News : నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ విజృంభణ కలకలం రేపుతోంది. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆదేశాలు జారీ చేశారు. వ్యాధి విస్తరించకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోదలకూరు మండలం చాటగుట్ల,…

డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం ముందు పిటిషన్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ విచారణకు అనుమతి కోరారు.. ఎస్‌జీటీ…

చంద్ర‌బాబు నివాసానికి వైసీపీ నేత‌ల క్యూ.. జగన్ శిబిరంలో ఆందోళన

(శ్రీకాంత్ కోండ్రు,బాపట్ల) ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య‌నేత‌లు వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నియంతృత్వ పోక‌డ‌లకు, ప్ర‌జావ్య‌తిరేక‌ విధానాలకు విసిగి…

అమరావతి లో ఉద్యోగులు , IAS / IPS అధికారులు , MLA / MLC లు నివాసాల కోసం కట్టిన ఇళ్లు 75% పూర్తి అయ్యాయి

అమరావతి లో ఉద్యోగులు , IAS / IPS అధికారులు , MLA / MLC లు నివాసాల కోసం కట్టిన ఇళ్లు 75% పూర్తి అయ్యాయి జగన్ మోహన్ రెడ్డి ఆ పనులు ముందుకు తీసుకెళ్లినట్లు అయితే ఇంకో ఆరు…

You cannot copy content of this page