మదనపల్లెలో తల్లి దండ్రులపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

తల్లి దండ్రులపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి అరదండాలు విధించారు. నిందితుడి అరెస్టుకు సంబంధించి మదనపల్లి డి.ఎస్.పి ప్రసాద్ రెడ్డి కథనం మేరకు… మదనపల్లి నీరు గట్టువారిపల్లెలోని అయోధ్య నగర్లో కాపురం ఉంటున్న వృద్ధ దంపతులు వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మలు…

నేడు సికింద్రాబాద్, సంగారెడ్డిలలో మోదీ పర్యటన

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని అక్కడి నుంచి పటాన్‌చెరుకు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు అనంతరం రాజకీయ ప్రసంగం..

నేడు ‘విజన్ విశాఖ’ సదస్సులో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్

2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో సమావేశం అనంతరం యువతతో భేటీ కానున్న సీఎం వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన ‘భవిత’ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన,…

నేటి మధ్యాహ్నం జయహో బీసీ సభ

Trinethram News : బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేయనున్న చంద్రబాబు, పవన్ మంగళగిరిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా భారీ బహిరంగ సభ లోకేశ్, బాలకృష్ణ సహా హాజరుకానున్న పలువురు రాష్ట్రస్థాయి నేతలు మధ్యాహ్నం 3 గంటలకు మొదలై సాయంత్రం 6…

ప్రతి నోట ఒకేమాట అదే నరేంద్ర వర్మ మెజారిటీ మాట

శ్రీకాంత్ కోండ్రు : బాపట్ల పీపుల్స్ టాక్ (BPT survey ) సర్వే రిపోర్ట్ బాపట్ల నియోజకవర్గ మొత్తం ఓటర్ల సంఖ్య : సుమారు- 1,82,000 . ఊహించదగ్గ ఓట్ల నమోదు (టోటల్ పోల్ ) : సుమారు – 1,60,000.…

చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

అల్లూరి జిల్లా :మార్చి 04అరకులోయ సమీపంలో ఆదివారం చెట్టుకు ఉరి వేసుకుని ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారి వివరాలు ఆరా తీశారు. వీరిద్దరూ మైనర్లని, రాజమండ్రి సమీపంలో…

శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండలో టీడీపీ ‘రా కదలి రా’ బహిరంగ సభ

టీడీపీ-జనసేన కలయిక ఒక పాశుపతాస్త్రం.. రాయలసీమకు నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలపైనే దృష్టి పెట్టాం.. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి కియా పరిశ్రమను తీసుకొచ్చాం.. ఇప్పుడు ఎకరా 2 కోట్లు ఉంది, మనం ఉంటే ఎకరా 5 కోట్లు అయ్యేది.…

నెల్లూరు ఎస్.పి.తిరుమలేశ్వర్ రెడ్డి కామెంట్స్

నెల్లూరు జిల్లా.. జిల్లా రవాణా శాఖ అధికారి వచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపట్టాం. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి అనుబంధంగా ఇన్స్ పైరా అనే సంస్థ ఉంది ఈ సంస్థకు పునీత్ డైరెక్టర్ గా ఉన్నారు… నారాయణ సంస్థ కు కూడా…

సాగునీరు ఇస్తే.. రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు: చంద్రబాబు

అనంతపురంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చాం: చంద్రబాబు సాగునీరు ఇస్తే చాలు.. రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు గొల్లపల్లి రిజర్వాయర్‌ను 18 నెలల్లో పూర్తి చేసి కియాను తెచ్చాం కియాలో ఇప్పటివరకు 12 లక్షల కార్లు తయారయ్యాయి కియా వల్ల ప్రత్యక్షంగా,…

మంగళగిరి పట్టణ ఎస్సైగా ఖాదర్ భాషా బాధ్యతలు స్వీకరణ

మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా ఖాదర్ భాషా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఖాదర్ భాషా గతంలో గుంటూరు సిసిఎస్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ బదిలీల్లో భాగంగా మంగళగిరి పట్టణానికి రావడం జరిగింది. ఇప్పటివరకు…

You cannot copy content of this page