ఏపి సిఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన

Trinethram News : యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు జంట సొరంగాలు పూర్తి.. నేడు జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్ ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తిచేసి చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్…

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : నంద్యాల జిల్లా మార్చి06నంద్యాల జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది.…

మంగళగిరిని గెలిచి మీకు అప్పగిస్తా: నారా లోకేశ్

చంద్రబాబుకు, పవన్ అన్నకు మాటిస్తున్నా… మంగళగిరిని గెలిచి మీకు అప్పగిస్తా: నారా లోకేశ్ మంగళగిరిలో జయహో బీసీ సభహాజరైన నారా లోకేశ్ బీసీలను పేదరికం నుంచి బయటికి తెచ్చిన పార్టీ టీడీపీ అని వెల్లడి సైకో సీఎం బీసీలకు వెన్నుపోటు పొడిచాడని…

తెదేపాలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాం

మంగళగిరి: వైకాపా(YSRCP)ను వీడిన మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ’ వేదికగా తెదేపాలో చేరారు. అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి గుమ్మనూరును తెదేపాలోకి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి…

బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. 10 కీలక అంశాలు

Trinethram News : మంగళగిరి దగ్గర టీడీపీ – జనసేన సంయుక్తంగా నిర్వహించిన జయహో బీసీ సభ వేదికగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌.. 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు..…

ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్

వైజాగ్ రానున్న పెద్ద కంపెనీ ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్న రహేజా గ్రూప్ విశాఖపట్నం : ఉత్తరాంధ్ర వాసులకు శుభవార్త. విశాఖ అభివృద్ధికి దోహదపడేలా మరో ప్రతిష్టాత్మక కంపెనీ వైజాగ్ రానుంది. ఈ మేరకు రహేజ్ గ్రూప్ విశాఖపట్నంలో ఐటీ పార్క్…

విజన్ విశాఖ సదస్సులో కీలక వాఖ్యాలు చేసిన సీఎం జగన్

Trinethram News : విశాఖ ఎన్ని అడ్డంకులు వచ్చిన విశాఖ నుండే పాలన చేస్తా మళ్ళి గెలిచి వచ్చాక విశాఖ లో ప్రమాణ స్వీకరం చేస్తా విశాఖ అభివృద్ది కి అన్ని విధాల కట్టుబడి ఉంటా అమరావతి కి మేము వ్యతిరేకం…

గురూ…అనుమానం పెద్ద పెను భూతం

అయ్యా బాబోయ్…ఈ స్టోరీ మాములుగా ఉండదు…గురూ…అనుమానం పెద్ద పెను భూతం…తన తండ్రి ని చేతబడి చేసి చంపాడన్న నెపం తో…చేతబడి మాంత్రికుడు ని…పోలీసులకు ఆశ్చర్యం నివ్వెర పోయే రీతిలో… హార్రర్ ,త్రిల్లర్ సినిమా రీతిలో…బైకు తగలబెట్టి.. బ్రొటన వేలు తీసుకెళ్లి.. చేతబడి…

భారీగా నగదు పట్టివేత

Trinethram News : తిరుపతి జిల్లా చంద్రగిరి చంద్రగిరి (మం) గాదెంకి టోల్ ప్లాజా దగ్గర పోలీసుల తనిఖీలు కారులో తరలిస్తున్న రూ. ఒక కోటి నగదు స్వాధీనం తిరుపతి వైపు వస్తున్న కారులో నగదు గుర్తించిన పోలీసులు… సమాచార మేరకు

రైలు ట్రాక్ వద్ద రెండు దుప్పులు మృతి

Trinethram News : అన్నమయ్య జిల్లా: నందలూరు మండలం నాగిరెడ్డి పల్లె సమీపంలోని రైలు ట్రాక్ వద్ద రెండు దుప్పులు మృతి.. దాహం తీర్చు కోవటానికి వచ్చిన దుప్పులను కుక్కలు వేటాడి ఉంటాయని భావిస్తున్న స్థానికులు.. అటవీ శాఖ అధికారుల అధ్వర్యంలో…

You cannot copy content of this page