రాజాం లో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

రాజాం లో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ రాజాం లో గడ్డి ముడిదాం వద్ద ఆదివారం అక్రమంగా మద్యం తరలిస్తున్న బుచ్చింపేట గ్రామానికి చెందిన కోరాడ సత్యం ను అదుపులోకి తీసుకున్నట్లు సి ఐ రవికుమార్ తెలిపారు. నిందితుడి నుంచి…

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో సీతారాముల కల్యాణ వేడుకలు

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో సీతారాముల కల్యాణ వేడుకలు Trinethram News : హైదరాబాద్ జనవరి 07 2024అయోధ్యలో జనవరి 22వ తేదీన శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో..దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరు స్తోంది. ఈ క్రమంలో హైదా…

నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ ఆఫీస్ లో కత్తులతో పొడుచుకున్న ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు

Trinethram News : 7th Jan 2024 : నూజివీడు || నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ ఆఫీస్ లో కత్తులతో పొడుచుకున్న ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు|| ◻️ 30వ వార్డు వైసిపి కౌన్సిలర్ మేకల అనిల్ (OC కాపు) మరియు 24…

మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో గుండెపోటుతో వ్యక్తి మృతి

మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో గుండెపోటుతో వ్యక్తి మృతి Trinethram News : మహబూబాబాద్ జిల్లా: జనవరి 07 మహబూబాబాద్ రైల్వే‌ స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం రాంబాబు అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి రైలు ఎక్కేందుకు…

ప్రో కబడ్డీ లీగ్ లో తెలుగు ప్రేక్షకుల్ని నిరాశ పరుస్తున్న తెలుగు టైటాన్స్

ప్రో కబడ్డీ లీగ్ లో తెలుగు ప్రేక్షకుల్ని నిరాశ పరుస్తున్న తెలుగు టైటాన్స్ Trinethram News : ముంబై :జనవరి 07ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా నాలుగో ఓటమిని ఖాతాలో వేసుకుంది. ముంబై…

అయోధ్య రామాలయంలో రాముడి పాదాలను హైదరాబాద్ లో తయారుచేయించిన ఆలయ ట్రస్ట్ సభ్యులు

Trinethram News : అయోధ్య రామాలయంలో రాముడి పాదాలను హైదరాబాద్ లో తయారుచేయించిన ఆలయ ట్రస్ట్ సభ్యులు.. ఈ పాదరక్షలను హైదరాబాద్ వాసి అయిన 64 ఏళ్ల చల్లా శ్రీనివాస్ శాస్త్రి తయారు చేశారు.. ఇప్పుడు చల్లా శ్రీనివాస్ శాస్త్రి రామమందిర…

విశాఖ మెడికవర్ హాస్పటిల్ లో జాయిన్ అయిన తమ్మినేని ని పరామర్శ చేసిన వై వీ సుబ్బారెడ్డి

Trinethram News : విశాఖ మెడికవర్ హాస్పటిల్ లో జాయిన్ అయిన తమ్మినేని ని పరామర్శ చేసిన వై వీ సుబ్బారెడ్డి తమ్మినేని సీతారాం స్వల్ప అస్వస్థతకు గురై గురువారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న మెడికవర్ హాస్పటిల్ లో…

ప్రజా భవన్ లో ప్రారంభమైన ప్రజావాణి

Trinethram News : ప్రజా భవన్ లో ప్రారంభమైన ప్రజావాణి హైదరాబాద్: జనవరి 05తెలంగాణ ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ప్రజావాణిలో తమ సమ స్యలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజావాణికి…

(కుర్మ బస్తీ) లో డ్రైనేజీ సమస్య తో ఇబ్బంది

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం (కుర్మ బస్తీ) లో డ్రైనేజీ సమస్య తో ఇబ్బంది పడుతున్నామని బస్తీ వాసులు తెలియజేయడంతో బస్తీ లో పర్యటించి సమస్యల వివరాలను బస్తీ వాసులను అడిగి…

ఏపీ లో ఫిబ్రవరి 2న ఎలక్షన్ కోడ్?

Trinethram News : ఏపీ లో ఫిబ్రవరి 2న ఎలక్షన్ కోడ్? మార్చి 6న ఎన్నికలు 3 కోట్ల 69 లక్షల మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. 2024 ఫిబ్రవరి…

You cannot copy content of this page