పొత్తులో భాగంగా బిజెపికి 10 అసెంబ్లీ 6 ఎంపీ సీట్లు మాత్రమే ఇస్తానంటున్న చంద్రబాబు

టిడిపి బాగా బలంగా ఉన్న 10 స్థానాలు బిజెపికి ఇచ్చేందుకు నిరాశక్తి… మాకు కనీసం 15 అసెంబ్లీ, 10 ఎంపీ సీట్లు కావలసిందే అంటున్న బిజెపి పెద్దలు … రానున్న 10 రోజుల్లో చిక్కు ముడి వీడే ఛాన్స్…

ఈ ప్రశ్నలకు ఈరోజు సభలో సమాధానం చెబుతావా జగన్?: చంద్రబాబు

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సభ జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని రాప్తాడు అడుగుతోందన్న చంద్రబాబు కియా అనుబంధ పరిశ్రమలు ఏవని అనంత అడుగుతోందని వెల్లడి డ్రిప్ పథకాలు ఏవని సీమ రైతన్న అడుగుతున్నాడంటూ చంద్రబాబు ప్రశ్నాస్త్రాలు

ఇంకొల్లులో రెచ్చిపోయిన చంద్రబాబు

ఇంకొల్లు సభలో చంద్రబాబు తన లాంగ్వేజ్ స్టైల్ బాడీ లాంగ్వేజ్ అంతా మార్చేశారు. ప్రతీ మాటకూ దీర్ఘాలు తీసారు. బాబును ఆయన స్పీచ్ లను 1995 నుంచి చూస్తున్న వారికి ఇదొక కొత్త అనుభవమే. చంద్రబాబు అంటే సుదీర్ఘమైన ఉపన్యాసాలకు పెట్టింది…

చంద్రబాబు కటౌట్ కు బుద్దా వెంకన్న రక్తాభిషేకం

చంద్రబాబు తనకు దేవుడితో సమానమన్న టీడీపీ నేత తన చివరి రక్తపుబొట్టును ఆయన కోసమే ధారబోస్తానని వెల్లడి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలంటూ మీడియా ముఖంగా విజ్ఞప్తి

మొన్నటి వరకు 3.. ఇప్పుడు నాలుగో రాజధాని అంటున్నారు: చంద్రబాబు

Trinethram News : ఇంకొల్లు: అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్‌ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజకీయాలను కలుషితం చేసిన…

పార్టీనేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌

Trinethram News : అమరావతి టికెట్‌ రాలేదని ఎవరూ నిరుత్సాహ పడొద్దు.. చంద్రబాబుపొత్తులతో వెళ్తున్నందున అందరూ సహకరించాలి పొత్తులకు సహకరించిన వారికి..అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తాం పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు ఉంటుందికొన్ని చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలి రా..కదలిరా…

పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తాం: చంద్రబాబు

టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ పొత్తులు ఉండడంతో అందరికీ టికెట్లు ఇవ్వలేమన్న చంద్రబాబు టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచన పార్టీని నమ్ముకున్నవారికి కచ్చితంగా న్యాయం చేస్తామని వెల్లడి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ఈ సాయంత్రం టెలీ…

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం

Trinethram News : ఉండవల్లి(అమరావతి).. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో…

చంద్ర‌బాబు నివాసానికి వైసీపీ నేత‌ల క్యూ.. జగన్ శిబిరంలో ఆందోళన

(శ్రీకాంత్ కోండ్రు,బాపట్ల) ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య‌నేత‌లు వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నియంతృత్వ పోక‌డ‌లకు, ప్ర‌జావ్య‌తిరేక‌ విధానాలకు విసిగి…

Other Story

You cannot copy content of this page