మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం. రాష్ట్రపతి ఆమోదంతో మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు చట్టబద్ధత. 1.భారతీయ న్యాయ సంహిత 2.భారతీయ నాగరిక సురక్ష సంహిత పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం.

దేశంలో 63 కి చేరిన జేఎన్ 1 కొత్త వేరియంట్ కోవిడ్ కేసులు

దేశంలో 63 కి చేరిన జేఎన్ 1 కొత్త వేరియంట్ కోవిడ్ కేసులు… గోవాలో 34, మహారాష్ట్రలో 9, కర్ణాటక 8, కేరళ 6 , తమిళనాడు 2 తెలంగాణలో 2 కేసులు బయటపడ్డాయి ఇప్పటికే 4,054 యాక్టీవ్ కేసులు ఉన్నాయి..…

తెలంగాణలో డిసెంబర్ 25న 10 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

COVID19 అప్‌డేట్ తెలంగాణలో డిసెంబర్ 25న 10 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. హైదరాబాద్ నుండి గరిష్టంగా 9 కేసులు నమోదయ్యాయి.. ఇప్పటివరకు చికిత్సలో మొత్తం 55 క్రియాశీల కేసులుండాగా 1 కోలుకున్నారు..

ఎన్నికల వేళ జగన్ కొత్త పథకాలు, మహిళలకు వరాలు – రైతు రుణమాఫీ

ఎన్నికల వేళ జగన్ కొత్త పథకాలు, మహిళలకు వరాలు – రైతు రుణమాఫీ..!? ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. పొత్తులతో…

ఏపీ బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ గా కిరణ్ కుమార్ రెడ్డి రానున్నారా?

ఏపీ బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ గా కిరణ్ కుమార్ రెడ్డి రానున్నారా?ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి నుంచిఆశించిన స్థాయిలో పనితీరు కనిపించడంలేదని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అభిప్రాయాన్నిఅధిష్టానం కూడా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో,కొత్త అధ్యక్షుడుగా ఉమ్మడి ఏపీ మాజీ…

చైనాలో మరోసారి కలవరం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. దహన సంస్కారాల కోసం క్యూ లైన్లు!

China Covid-19: చైనాలో మరోసారి కలవరం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. దహన సంస్కారాల కోసం క్యూ లైన్లు! కరోనా ప్రభావం చైనాలో మరోసారి కనిపిస్తోంది. ఇక్కడ, సంక్రమణ వేగం వేగంగా పెరుగుతోంది. కరోనా మరణాల కారణంగా చైనాలోని శ్మశానవాటికలు 24…

కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు

కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు హైదరాబాద్:డిసెంబర్ 23తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అర్హులైన వారికి రేష‌న్ కార్డుల‌ను అందిం చేందుకు సిద్ధ‌మ‌వుతుంది. దీనికి సంబంధించి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం ముహుర్తం ఖ‌రారు చేసింది.అర్హుల ఎంపిక…

200 కొత్త డీజిల్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది

ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన,…

“ఇటాలియన్ ఆర్కిటెక్ట్ నేపాల్‌లోని రామగ్రామ స్థూపం వద్ద కొత్త బౌద్ధ ధ్యాన కేంద్రం కోసం ప్రతిష్టాత్మక ప్రణాళికను ఆవిష్కరించారు”

“ఇటాలియన్ ఆర్కిటెక్ట్ నేపాల్‌లోని రామగ్రామ స్థూపం వద్ద కొత్త బౌద్ధ ధ్యాన కేంద్రం కోసం ప్రతిష్టాత్మక ప్రణాళికను ఆవిష్కరించారు” “ఈ ప్రాజెక్ట్ ప్రార్థన, ధ్యానం మరియు శాంతి కోసం అర్ధవంతమైన కేంద్రాన్ని సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు…”

కొత్త పార్టీ ప్రకటించిన లక్ష్మీనారాయణ

కొత్త పార్టీ ప్రకటించిన లక్ష్మీనారాయణ AP: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విజయవాడలో కొత్త పార్టీ ప్రకటించారు. తన పార్టీ పేరు ‘జై భారత్ నేషనల్ పార్టీ’ అని వెల్లడించారు. అన్ని వర్గాలను కలిసి, అందరి అభిప్రాయాలు తీసుకొని పార్టీ పెట్టానని…

Other Story

You cannot copy content of this page