rajamahendravaram

ANDHRAPRADESH

Free Veterinary Camp : మురమండలో ఉచిత పశు వైద్య శిబిరం – 24న నిర్వహణ

Free Veterinary Camp : త్రినేత్రం న్యూస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ రాజమహేంద్రవరం వారి ఆర్థిక సహకారంతో గౌరవనీయులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శాసనసభ్యులు, రాజమహేంద్రవరం రూరల్, […]

ANDHRAPRADESH

YS Sharmila Reddy’s Yatra : వైఎస్ షర్మిళారెడ్డి యాత్రకు విశేష ప్రజా స్పందన

హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలుబాలేపల్లి మురళీధర్‌కు చిరు సత్కారం.. త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం: దేశానికి రాహుల్ గాంధీని ప్రధానిగా.. రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ

ANDHRAPRADESH

Sri Rama Shobha Yatra : మార్చి 27న శ్రీరామ శోభాయాత్ర

పెద్ద ఆంజనేయ స్వామి గుడిలో పోస్టర్ ఆవిష్కరణపుష్కర్ ఘాట్ లో బ్యానర్ ఆవిష్కరణ త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 27: మార్చి 27వ తేదీన శ్రీరామ నవమి

అవర్గీకృతం

Distribution of Clothes : పారిశుధ్య కార్మికులకు బట్టలు, నిత్యావసర వస్తువుల పంపిణీ

త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం, జనవరి 13: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కాతేరు పంచాయితీ పారిశుధ్య కార్మికులకు బట్టలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేసారు. 60మందికి పైగా కార్మికులకు

ANDHRAPRADESH

Press Club Elections : ప్రెస్ క్లబ్ ఎన్నికల వెంటనే నిర్వహించాలి

జేఏసీ సభ్యుల ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభం త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం, జనవరి 08: గత ఏడు సంవత్సరాల కాలంగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించకుండా కొంత మంది

ANDHRAPRADESH

INTUC Leaders meet Sanjeeva Reddy : సంజీవరెడ్డిని కలిసిన ఐఎన్‌టియుసి నాయకుల బృందం

త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం : ఐఎన్‌టియుసి అఖిల భారత అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, కార్యనిర్వాహణ అధ్యక్షులు జి.సత్యజిత్‌ రెడ్డి ఎపిఎస్‌ఎస్‌ఇఇ 327 యూనియన్‌ డైరీ ఆవిష్కరణకు విజయవాడ విచ్చేసారు.

ANDHRAPRADESH

MLA Adireddy Srinivas : విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం : విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అన్నారు ఎస్కెవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ. 5

ANDHRAPRADESH

MLA Vegulla : శ్రీ ఆంజనేయస్వామి కి 101 టెంకాయ మొక్కు చెల్లించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్, మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చెయ్యాలని శ్రీ ఆంజనేయస్వామికి మొక్కుకున్న మొక్కు నెరవేరటంతో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్,

ANDHRAPRADESH

Sanitation Workers : పండగ పూట పస్తులేనా

మూడు నెలలుగా జీతాలు లేక పారిశుధ్య కార్మికులు అర్దకాలి ..తాటిపాక మధు తక్షణమే వేతనాలు మంజూరు చేయాలని కార్మికులు ధర్నా త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం, జనవరి, 05:

ANDHRAPRADESH

Jogeswara Rao and Leelakrishna : మండపేట తూర్పుగోదావరి జిల్లాలో విలీనం పట్ల జోగేశ్వరరావు, లీలాకృష్ణ హర్షం

చంద్రబాబు, పవన్ లకు కృతజ్ఞతలు… త్రినేత్రం న్యూస్, మండపేట:- మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో విలీనం పట్ల రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ

You cannot copy content of this page

Scroll to Top